Take a fresh look at your lifestyle.

భీంగల్ అభివృద్ధి పనులపై హెచ్చరిక గడువు దాటితే పోరాటమే…..

భీంగల్ అభివృద్ధి పనులపై హెచ్చరిక గడువు దాటితే పోరాటమే - ఆగస్టు 15లోపు భీంగల్ లో నాలుగు ప్రధాన పనులు పూర్తి చేయాలి.. లేదంటే ఆగస్టు 16 నుంచి ఉద్యమం ఉధృతం - 100 పడకల ఆసుపత్రి, బస్ డిపో, మార్కెట్ యార్డ్, రోడ్ల పనులు వెంటనే పూర్తి చేయాలి -…

మిట్ట మధ్యాహ్నంమే రెండు ఇండ్లలో చోరీ..!

మిట్ట మధ్యాహ్నంమే రెండు ఇండ్లలో చోరీ..! ఎస్ ఐ ఆర్ నింపేలోపే.... నిర్మల్ /  భైంసా క్రైమ్ , జులై 15 ( లోకంతీరు న్యూస్ ) : ఎస్ ఐ ఆర్ ఫార్మ్ నింపి వచ్చే లోపే బైంసా పట్టణంలోని ఓ ఇంట్లో మధ్యాహ్నమే దొంగలు చోరబడి,దోచేసిన ఘటన పట్టణంలో…

ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య అందించాలి….

ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య అందించాలి - సానుకూలంగా స్పందించిన జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్.  - హర్షం వ్యక్తం చేసిన ప్రెస్ క్లబ్ కార్యవర్గం. నిజామాబాద్, జులై 14 ( లోకంతీరు న్యూస్ ) : అర్హులైన…

అక్రమంగా ఇసుకను మళ్లించిన ఆర్.ఐ……

అక్రమంగా ఇసుకను మళ్లించిన ఆర్.ఐ  - సస్పెండ్ చేసిన కలెక్టర్...  నిజామాబాద్, జూలై 14 ( లోకంతీరు న్యూస్ ) : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల పేరిట ఇసుకను అక్రమంగా దారి మళ్లించాడనే ఫిర్యాదు మేరకు, మెండోరా రెవెన్యూ ఇన్స్ పెక్టర్ (ఆర్ఐ) సదానంద్ ను…

5.1 కిలోల గంజాయి పట్టివేత …..

5.1 కిలోల గంజాయి పట్టివేత  నిజామాబాద్, జులై 13 ( లోకంతీరు న్యూస్ ) :  ఈ రోజు మధ్యాహ్నం ఎస్ హెచ్ ఓ నిజామాబాద్ టీం ట్రైన్ చెకింగ్లో భాగంగా సంబల్పూర్ టు నాందేడ్ వెళ్తున్న నాగవల్లి ఎక్స్ప్రెస్ నందు అక్రమంగా గంజాయి తరలిస్తున్న బీహార్ కు…

ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, ఉర్దూ ప్రథమ భాషగా అడ్మిషన్ల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)…

ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, ఉర్దూ ప్రథమ భాషగా అడ్మిషన్ల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ధర్నా హైదరాబాద్, జులై 13 ( లోకంతీరు న్యూస్ ) : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం ముందు ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) రాష్ట్ర…

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలి …..

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలి - అర్హులైన ప్రతిఒక్కరికి అక్రిడిటేషన్ కార్డులను వెంటనే జారీచేయాలి  - జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం చేయాలి - టి డబ్ల్యూ జె ఎఫ్ ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసన నిజామాబాద్, జులై…

SIR పై అవగాహన కల్పించిన భీంగల్ ఎమ్మార్వో యం.కిరణ్ కుమార్…..

SIR పై అవగాహన కల్పించిన భీంగల్ ఎమ్మార్వో యం.కిరణ్  నిజామాబాద్ / భీంగల్, జులై 13 ( లోకంతీరు న్యూస్ ) :  ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు భీంగల్ మండల తహసీల్దార్  కిరణ్ కుమార్ ప్రత్యేక కార్యక్రమం…

ప్రజావాణికి 156 ఫిర్యాదులు….

ప్రజావాణికి 156 ఫిర్యాదులు నిజామాబాద్, జూలై 13 ( లోకంతీరు న్యూస్ ) : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ భుజంగరావు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ…

ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి…..

ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి  మిట్టపల్లి పేరెంట్స్ మీటింగ్‌లో  పాల్గొన్న  ఆమ్ ఆద్మీ పార్టీ షేక్ జుబేద్ హైమద్    నిజామాబాద్  / డిచిపల్లి, జులై 13 ( లోకంతీరు న్యూస్ ) : నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం మిట్టపల్లి గ్రామంలోని జిల్లా…