విఠలేశ్వర ఆలయాలను దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే ….
విఠలేశ్వర ఆలయాలను దర్శించుకున్న అర్బన్ ఎంఎల్ఏ
నిజామాబాద్, జులై 25 ( లోకంతీరు న్యూస్ ) : ఆషాడశుద్ధ ఏకాదశి (తొలి ఏకాదశి) పురస్కరించుకుని నగరంలోని నాందేవ్ వాడ, బ్రహ్మపురి లో గల విఠలేశ్వర ఆలయాలను శనివారం అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్…