Take a fresh look at your lifestyle.
Browsing Category

politics

వర్షాలకు నీట మునిగిన డబుల్ బెడ్ రూం ఇళ్లు…..

వర్షాలకు నీట మునిగిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు - పరిశీలించిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కామారెడ్డి జిల్లా /భిక్కనూర్ , సెప్టెంబర్ 03 ( లోకంతీరు ) : జిల్లాలోని భిక్కనూర్ మండలం రామేశ్వర్ పల్లి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి నీరు…

కూలిపోయిన ఇళ్లను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు….

కూలిపోయిన ఇళ్లను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు  ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 02 ( లోకంతీరు) : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడిన ప్రభావంతో గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని పలు గ్రామాలలో కూలిపోయిన ఇళ్లను…

సీర్నాపల్లి సంస్థానం వీరత్వం……

సీర్నాపల్లి సంస్థానం వీరత్వం 1905 లో రైలు మార్గం..!  బ్రిటిష్ సామ్రాజ్యం తో పోరాటం..! రైలు మార్గాన్ని వేయించిన వీరవనిత...!  సిర్నాపల్లి దొరసాని..! ఉమ్మడి జిల్లా బ్యూరో, సెప్టెంబర్ 01 (లోకంతీరు) : నిజాం…

7వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రశాంత్ కుక్కల….

7వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రశాంత్ కుక్కల ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 1 ( లోకంతీరు ) : ఎల్లారెడ్డి పట్టణంలోని ఏడవ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రశాంత్ కుక్కలను నియమించడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు…

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి….

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 1 ( లోకంతీరు ) : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని…

భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టాలి…..

భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టాలి  - నియోజకవర్గ ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని ప్రకటన విడుదల చేసిన ఎమ్మెల్యే - తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే  ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 1 (…

భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి……

భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి  - మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ ఎల్లారెడ్డి,  సెప్టెంబర్ 1 ( లోకంతీరు ) : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఎల్లారెడ్డి నియోజకవర్గ…

ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ గా మారెడ్డి రజిత వెంకట్రాంరెడ్డి ….

ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ గా మారెడ్డి రజిత వెంకట్రాంరెడ్డి  -  ఎమ్మెల్యే మదన్మోహన్ రావుకు కృతజ్ఞతలు ఎల్లారెడ్డి, ఆగస్టు 31 (లోకంతీరు) : ఎల్లారెడ్డి మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ కొత్త ఛైర్ పర్సన్ గా మారెడ్డి…

ప్రతి గ్రామాలలో సభ్యత్వ నమోదు చేపట్టాలి….

ప్రతి గ్రామాలలో సభ్యత్వ నమోదు చేపట్టాలి ఎల్లారెడ్డి, ఆగస్టు 31 ( లోకంతీరు ) : ఎల్లారెడ్డి మండలంలోని ప్రతి గ్రామాలలో బిజెపి సభ్యత నమోదు 2024 చేపట్టాలని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్రావు అన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డి పట్టణంలో…

విశ్వ కర్మ రాష్ట్ర కార్యాలయంలో నూతన కార్యవర్గం ఎన్నిక….

విశ్వ కర్మ రాష్ట్ర కార్యాలయంలో నూతన కార్యవర్గం ఎన్నిక కామారెడ్డి జిల్లా ప్రతినిధి ,ఆగస్టు ( లోకంతీరు ) : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర బీజేపీ విశ్వకర్మ సెల్ సమావేశం నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని శనివారం నియమించారు. ఇందులో భాగంగా…