Take a fresh look at your lifestyle.
Browsing Category

politics

సెర్ఫ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా గడ్డం రాజిరెడ్డి …

సెర్ఫ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా గడ్డం రాజిరెడ్డి  ఎల్లారెడ్డి, సెప్టెంబర్  22 ( లోకంతీరు ) : తెలంగాణ సెర్ఫ్ (ఎల్- 1), (ఎల్ -2) ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షునిగా గడ్డం…

ఎమ్మెల్యే ను కలిసిన మండల అధ్యక్షులు…

ఎమ్మెల్యే ను కలిసిన మండల అధ్యక్షులు - గొల్లపల్లి లక్ష్మా గౌడ్  రామారెడ్డి, సెప్టెంబర్ 22 ( లోకంతీరు ) : హైదరాబాదులోని ఎమ్మెల్యే నివాసంలో ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ రావు ను కలిసి వివిధ గ్రామాల సమస్యలు వివరించిన కాంగ్రెస్ పార్టీ…

రాజకీయంగా ఆర్యవైశ్యులను బలోపేతం చేస్తాను….

రాజకీయంగా ఆర్యవైశ్యులను బలోపేతం చేస్తాను  - అధ్యక్షులు పడిగల శ్రీనివాస్ రామారెడ్డి, సెప్టెంబర్ 22 ( లోకంతీరు ) : జిల్లా ఆర్యవైశ్య మహాసభ కామారెడ్డి నూతన కార్యవర్గంలో జిల్లా రాజకీయ విభాగం ఎగ్జిక్యూటివ్ అధ్యక్షులుగా పడిగాల…

వసతి గృహల్లో విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలి….

వసతి గృహల్లో విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలి - జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 21(లోకంతీరు ) :  వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆశిష్…

విద్యార్థుల పోరాట ఫలితం….

విద్యార్థుల పోరాట ఫలితమే  - ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్గ్రేడ్ చేయడం  - ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నిజామాబాద్, సెప్టెంబర్ 13 ( లోకంతీరు ) : నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను…

నిర్ణీత గడువు లోపల బియ్యం సప్లై చేయాలి …

నిర్ణీత గడువు లోపల బియ్యం సప్లై చేయాలి  - జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కామారెడ్డి ప్రతినిధి,  సెప్టెంబర్ 12 (లోకంతీరు) : జిల్లాలోని రైస్ మిల్లుల యజమానులు నిర్ణీత గడువు సెప్టెంబర్ 30, 2024లోగా బియ్యం సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్…

పోషణ అభియాన్ పోషణ మాసం….

పోషణ అభియాన్ పోషణ మాసం - మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ  కామారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 12 (లోకంతీరు) : కామారెడ్డి పట్టణంలోని టేక్రియాల్ గ్రామంలో నిర్వహించిన ఏడవ రాష్ట్రీయ పోషణ మాస కార్యక్రమంలో, ముఖ్య అతిథులుగా విచ్చేసిన…

తాసిల్దార్ కి వినతి పత్రం అందజేత….

తాసిల్దార్ కి వినతి పత్రం అందజేత కామారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 12 (లోకంతీరు) : బిక్కనూరు మండలంలోని గ్రామాల్లో సివిల్ రైట్స్ నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని భిక్కనూరు తాసిల్దార్ శివ ప్రసాద్ కు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి పొట్టిగీని…

ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ గా నరేందర్…

ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ గా నరేందర్  నాగిరెడ్డిపేట్, సెప్టెంబర్ 12(లోకంతీరు) : నాగిరెడ్డిపేట్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ గా నరేందర్ ను నియమించినట్లు జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం ఓ ప్రకటనలో…

వెల్ఫేర్ బోర్డు స్కీంలను ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వద్దు….

వెల్ఫేర్ బోర్డు స్కీంలను ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వద్దు - ఐ.యుఫ్.టి.యు  డిమాండ్ నిజామాబాద్, సెప్టెంబర్ 12( లోకంతీరు ) :   భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు స్కీంలను ఇన్యూరెన్స్ కంపెనీలకు ఇవ్వద్దని, ప్రభుత్వమే బోర్డు ద్వారా…