Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

ఈవీఎం ల ఎఫ్.ఎల్.సి ప్రక్రియను పర్యవేక్షించిన కలెక్టర్

ఈవీఎం ల ఎఫ్.ఎల్.సి ప్రక్రియను పర్యవేక్షించిన కలెక్టర్ నిజామాబాద్, ఫిబ్రవరి 05  ( లోకం తీరు న్యూస్ ) : : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ లో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం పరిశీలించారు. గుర్తింపు పొందిన…

ఉచిత దంత మరియు కంటి వైద్య శిబిరం…

ఉచిత దంత మరియు కంటి వైద్య శిబిరం. బాన్సువాడ/కోటగిరి, ఫిబ్రవరి 05 ( లోకం తీరు న్యూస్ ):- బోధన్ లైఫ్ కేర్ డెంటల్ ఆస్పత్రి,లైన్స్ కంటి ఆస్పత్రి వైద్యుల సౌజన్యంతో కోటగిరి లైన్స్ క్లబ్ ఆఫ్ డైమండ్ ఆధ్వర్యంలో సోమవారం కోటగిరి మండల కేంద్రంలోని…

పేకాట రాయులు అరెస్ట్…

బాల్కొండ మండల కేంద్రంలో పేకాట రాయులు అరెస్ట్ బాల్కొండ నియోజకవర్గ ప్రతినిధి, ఫిబ్రవరి 04 ( లోకం తీరు న్యూస్): నిజామాబాద్ జిల్లా బాల్కొండ గ్రామంలోని వినాయక నగర్ నందు గల మధు వాటర్ ప్లాంట్ పైన ఫస్ట్ ఫ్లోర్ నందు ఎనిమిది మంది పేకాట…

బాలుడు కిడ్నాప్ కు యత్నించిన మహిళ…

బాలుడు కిడ్నాప్ కు యత్నించిన మహిళ గుర్తించి పోలీసులకు అప్పగించిన ప్రయాణికులు బాల్కొండ నియోజకవర్గ ప్రతినిధి, ఫిబ్రవరి 05 ( లోకం తీరు న్యూస్) : ఆర్మూర్ బస్టాండ్ నుండి ఓ బాలుడిని కిడ్నాప్ చేయడానికి ఎత్తినచిన మహిళను పట్టుకొని ప్రయాణికులు…

బిజెపి కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం….

బిజెపి కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం - కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కామారెడ్డి జిల్లా ప్రతినిధి,  ఫిబ్రవరి 04 ( లోకం తీరు ) : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఇట్టి…

సాహిత్యం మానవత్వానికి దారి దీపం….

సాహిత్యం మానవత్వానికి దారి దీపం. మనశ్శాంతి కోవెల నవల ఆవిష్కరణ సభలో ఐఏఎస్ టి చిరంజీవులు.... నిజామాబాద్ ,ఫిబ్రవరి 04 (లోకంతీరు) : సాహిత్యం మానవత్వానికి దారి చూపుతోందని మానవత్వం సాహిత్యానికి దోహదకారి…

మహిళా సాధికారత కేవలం బిజెపితోనే సాధ్యం…..

మహిళా సాధికారత కేవలం బిజెపితోనే సాధ్యం  మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి వందన్ అభియాన్ కార్యక్రమానికి ముఖ్య అతిధి...అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ బిజెపి పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నారి శక్తి వందన్…

బీజేపీ అధ్యక్షుడు దినేశ్ కు సన్మానం…….

బీజేపీ అధ్యక్షుడు దినేశ్ కు సన్మానం బీసీ సంఘం అధ్వర్యంలో నిర్వహణ. రాజకీయ, సామాజిక చైతన్యంతోనే బీసీల అభ్యున్నతి. దేశ ప్రధానిగా బీసీ బిడ్డ నరేంద్ర మోడీ. నిజామాబాద్, ఫిబ్రవరి 04 ( లోకం తీరు న్యూస్ ) : భారతీయ జనతా పార్టీ నూతన…

గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారిని సన్మానించిన కాంగ్రెస్ నాయకులు…

గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారిని సన్మానించిన కాంగ్రెస్ నాయకులు బాల్కొండ నియోజకవర్గం ఫిబ్రవరి 03  ( లోకం తీరు ) : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మెండోరా మండల కేంద్రం లో మెండోరా,నెహ్రూనగర్ గ్రామపంచాయతీ లకు స్పెషల్ ఆఫీసర్ గా…

హరిదా ఆధ్వర్యంలో మనశ్శాంతి కోవెల నవలావిష్కరణ సభ…

ఆదివారం నాడు హరిదా ఆధ్వర్యంలో మనశ్శాంతి కోవెల నవలావిష్కరణ సభ భీంగల్ ప్రతినిధి, ఫిబ్రవరి 03 ( లోకం తీరు న్యూస్ ): బహుళ సాహితీ ప్రక్రియల్లో సాహితీ సృజన గావిస్తున్న రచయితల్ని ప్రోత్సహిస్తూ వెన్ను దన్నై నిలుస్తున్న హరిదా రచయితల సంఘం…