Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

విద్యార్థినిని మంత్రగాడి దగ్గరికి తీసుకెళ్లిన టీచర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి….

విద్యార్థినిని మంత్రగాడి దగ్గరికి తీసుకెళ్లిన టీచర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి - PDSU డిమాండ్. నిజామాబాద్, నవంబర్ 02 ( లోకంతీరు )  : మాక్లూర్ కేజీబీవీలో 6వ తరగతి చదువుతున్న సహస్ర అనే దళిత విద్యార్థినిని మంత్రగాడి దగ్గరికి…

దేశాయి బీడీ యాజమాన్యం కార్మికులను వేధించడం ఆపివేయాలి…..

దేశాయి బీడీ యాజమాన్యం కార్మికులను వేధించడం ఆపివేయాలి -- సిఐటియు డిమాండ్ కామారెడ్డి ,నవంబర్ 02 ( లోకంతీరు) : కామారెడ్డి జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం లో లేబర్ కమిషనర్ కి దేశాయి బీడీ కంపెనీ కార్మికుల పట్ల వేధింపులు మానుకోవాలని…

మందకృష్ణ మాదిగ రాక…..

మందకృష్ణ మాదిగ రాక కామారెడ్డి , నవంబర్ 02 ( లోకంతీరు ) : కామారెడ్డి లో ఈఎస్ఆర్ గార్డెన్లో ధర్మయుద్ధ మహాసభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగ రానున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సుప్రీంకోర్టు ద్వారా ఎస్సీ వర్గీకరణ…

వడ్ల కొనుగోలు ప్రక్రియ వెంటనే ప్రారంభిస్తాము….

వడ్ల కొనుగోలు ప్రక్రియ వెంటనే ప్రారంభిస్తాము -- రైతులకు ఇబ్బంది లేకుండా వడ్ల కొనుగోలు జరుగుతుంది -- రెండు చోట్ల ప్రారంభించడం జరిగింది -- అకాల వర్షాల వల్ల రైతులకు ఇబ్బందుల గురించి కలెక్టర్ తో చర్చించడం జరిగింది -- సోమవారం నుండి కొనుగోలు…

కామారెడ్డి మున్సిపల్ పై కాషాయ జండా ఎగరాలి…

కామారెడ్డి మున్సిపల్ పై కాషాయ జండా ఎగరాలి -- అన్ని వర్గాల ప్రజలు బీజేపీ వైపై ఉన్నారు. -- ఒక్క స్థానం వదలకుండా 49 వార్డుల్లో బీజేపీ విజయం సాధించే విధంగా పని చేద్దాం -- కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి కామారెడ్డి…

పట్టభద్రుల ఎమ్మెల్సీ కోసం ఓటరుగా నమోదు చేసుకోవాలి….

పట్టభద్రుల ఎమ్మెల్సీ కోసం ఓటరుగా నమోదు చేసుకోవాలి - కాంగ్రెస్ పార్టీ ఎక్స్ అఫీషియో స్పోక్స్ పర్సన్ డాక్టర్ విద్యాసాగర్ ఎల్లారెడ్డి, నవంబర్ 0 2 ( లోకంతీరు ) : మెదక్, నిజమాబాద్, అదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల…

 మంగళ్ పాడ్ లో మురికి కాలువలు శుభ్రం చేస్తున్న జిపి సిబ్బంది….

 మంగళ్ పాడ్ లో మురికి కాలువలు శుభ్రం చేస్తున్న జిపి సిబ్బంది ఎడపల్లి , నవంబర్ 02 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలంలోని మంగళ్ పాడ్ గ్రామంలో ప్రజల ఆరోగ్యమే తమ ద్యేయం అని , గ్రామీణ ప్రాంతాలు శుభ్రంగా ఉన్నప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని…

మృతుడి కుటుంబన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేత….

మృతుడి కుటుంబన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేత - కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా ఎల్లారెడ్డి, నవంబర్  02 ( లోకంతీరు ) : ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన దండురత్నయ్య ఇటీవల మృతి చెందడంతో విషయం…

గ్రామపంచాయతీ కార్యదర్శులు ఇంటింటాసర్వే నిర్వహించాలి….

గ్రామపంచాయతీ కార్యదర్శులు ఇంటింటాసర్వే నిర్వహించాలి ఎడపల్లి , నవంబర్ 02  ( లోకంతీరు ) : ఎడపల్లి మండలంలోని అన్ని గ్రామాలలో. ప్రతి ఇంటింటా. పగడ్బందీగా. సర్వే నిర్వహించాలని.ఎంపీడీవో శంకర్ నాయక్.గ్రామపంచాయతీ కార్యదర్శులతో పాటు ఉపాధ్యాయులు,…

ఎల్లారెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ…

ఎల్లారెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ    ఎల్లారెడ్డి , నవంబర్ 02 ( లోకంతీరు ) :  ఎల్లారెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని శనివారం జిల్లా ఎస్పీ సింధు శర్మ సందర్శించారు. జిల్లా ఎస్పీ సింధు శర్మకు,…