Take a fresh look at your lifestyle.

దెబ్బతిన్న నరాలకు ఆధునిక శస్త్ర చికిత్స

దెబ్బతిన్న నరాలకు ఆధునిక శస్త్ర చికిత్స - మెడ, భుజాల గాయాలపై అవగాహన సదస్సు - యశోద హాస్పిటల్ వైద్యులు పి. ప్రకాష్  నిజామాబాద్, ఫిబ్రవరి 26 ( లోకంతీరు ) : ప్రమాదవశత్తు దెబ్బతిన్న నరాలకు ఆధునిక పద్ధతిలో శస్త్ర చికిత్స నిర్వహిస్తున్నట్లు…

బ్రేకింగ్ న్యూస్………

 బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య బాసర, ఫిబ్రవరి 25 ( లోకంతీరు ) :  బాసర ట్రిపుల్ ఐటీలో చదువుతున్న ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య మృతురాలు వనపర్తి జిల్లాకు చెందిన వసంతగా గుర్తింపు.డెడ్ బాడీని గుట్టు చప్పుడు కాకుండా సిబ్బంది…

ప్రైవేట్ ఆసుపత్రి లో యువకుని మృతి….. 

ప్రైవేట్ ఆసుపత్రి లో యువకుని మృతి..... -  వైద్యుల నిర్లక్ష్యం అంటున్న బాధితులు  నిజామాబాద్ క్రైమ్ , ఫిబ్రవరి 25 ( లోకంతీరు ) : చెవి నొప్పితో వచ్చిన యువకుడు మృతి చెందిన సంఘటన బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు…

మంగల్ పాడ్ గ్రామం లోచట్ట విరుద్ధ కుల బహిష్కరణ ప్రజావాణిలో ఫిర్యాదు…..

మంగల్ పాడ్ గ్రామం లోచట్ట విరుద్ధ కుల బహిష్కరణ ప్రజావాణిలో ఫిర్యాదు  ఎడపల్లి, ఫిబ్రవరి 24 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలం పరిధిలోని మంగల్ పహాడ్ గ్రామంలో చట్టవిరుద్ధ కుల బహిష్కరణ ఘటన వెలుగులోకి రావడం తీవ్ర ఆందోళనకు దారి తీసింది. గ్రామానికి…

సీఎం కప్ వాలీబాల్ రాష్ట్రస్థాయి పోటీలకు కాకతీయ విద్యార్థిని….

సీఎం కప్ వాలీబాల్ రాష్ట్రస్థాయి పోటీలకు కాకతీయ విద్యార్థిని నిజామాబాద్ , ఫిబ్రవరి 19 ( లోకంతీరు ) : నిజామాబాద్ కాకతీయ విద్య సంస్థ కు చెందిన సీఎచ్. శ్రీజ సీఎం కప్ రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైనట్టు డైరెక్టర్ సీఎచ్ రజినీకాంత్,…

గిరిజన సంక్షేమానికి పునాది పొట్లపల్లి కమల మనోహర్ రావు

గిరిజన సంక్షేమానికి పునాది పొట్లపల్లి కమల మనోహర్ రావు - తెలంగాణ గిరిజన సంక్షేమ చరిత్రలో పొట్లపల్లి అమరుడైన సేవకుడు - నేటి తరానికి మనోహర్ రావు సేవలు చిరస్మరణీయం  ప్రత్యేక ప్రతినిధి,  ( లోకంతీరు ) : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో గిరిజనులు,…

కదం తొక్కిన కలం కార్మికులు…..

చిన్న పత్రికలపై సర్కారు వివక్షకు నిరసన - సమాచార భవన్ భవన్ వద్ద జర్నలిస్టుల ఆందోళన హైదరాబాద్, ఫిబ్రవరి 17 ( లోకంతీరు ) :   కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆర్ఎన్ఐ, పీఆర్ జీఐ రిజిస్ట్రేషన్ కలిగిన చిన్న,మధ్య తరహా పత్రికలకు అక్రెడిటేషన్లు…

ఆర్ఎన్ఐ గుర్తింపు ఉన్న పత్రికలకూ అక్రెడిటేషన్లు ఇవ్వాలి…..

ఆర్ఎన్ఐ గుర్తింపు ఉన్న పత్రికలకూ అక్రెడిటేషన్లు ఇవ్వాలి - మంత్రి పొంగులేటిని కలిసిన టీడబ్ల్యూజేఎఫ్ నేతలు   హైదరాబాద్, ఫిబ్రవరి 17 ( లోకంతీరు ) : కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆర్ఎన్ఐ, పీఆర్ జీఐ రిజిస్ట్రేషన్ కలిగిన చిన్న,మధ్య తరహా పత్రికలకు…

సెక్యూరిటీ గార్డ్ మృతి…..

సెక్యూరిటీ గార్డ్ మృతి  ఎడపల్లి , ఫిబ్రవరి 13 ( లోకంతీరు  ) : నిజామాబాద్ జిల్లా రెంజల్ గ్రామానికి చెందిన గాండ్ల సతీష్ (30) , ప్రమాదంలో మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. సతీష్ నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీగా విధులు…