Take a fresh look at your lifestyle.

చంద్రశేఖర్ కాలనీలో డ్రైనేజీ, రోడ్ల సమస్యలపై అదనపు కమిషనర్ కి వినతి….

చంద్రశేఖర్ కాలనీలో డ్రైనేజీ, రోడ్ల సమస్యలపై అదనపు కమిషనర్ కి వినతి నిజామాబాద్, డిసెంబర్ 02 ( లోకంతీరు ) : చంద్రశేఖర్ కాలనీలో డ్రైనేజీ, రోడ్ల సమస్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు సమీర్ అహ్మద్ మరియు మైనారిటీ…

బోధన్ పట్టణంలో ఆపన్నులకు చేయూత సాయం……

బోధన్ పట్టణంలో ఆపన్నులకు చేయూత సాయం ఎడపల్లి , నవంబర్ 30 ( లోకంతీరు ) : బోధన్ పట్టణంలో యాచకులు బీదవారు రోడ్డు వెంట దుకాణాల ముందు ఇల్లు లేక చలితో వణుకుతూ నిద్రిస్తున్న వారికి ఆదివారం రాత్రి చేయూత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దుప్పట్లు…

టు వీలర్ మెకానిక్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం….

టు వీలర్ మెకానిక్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం టు వీలర్ మెకానిక్ అసోసియేషన్ లకు అండ గా ఉంటా - నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే నిజామాబాద్ అర్బన్, నవంబర్ 30 ( లోకంతీరు ) :  నగరంలో టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ నూతన కార్యవర్గ…

నకిలీ బంగారం అమ్ముతున్న ముఠా గుట్టురట్టు……

నకిలీ బంగారం అమ్ముతున్న ముఠా గుట్టురట్టు నిజామాబాద్​ ఏసీపీ రాజా వెంకట్​రెడ్డి  వివరాలు వెల్లడి... నిజామాబాద్ , నవంబర్ 30 ( లోకంతీరు ) : నకిలీ బంగారం అమ్ముతూ అమాయకులను మోసం చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు…

ఎల్లమ్మ కుంట గ్రామ  బిఆర్ఎస్ , బిజెపి నేతలు భారీగా కాంగ్రెస్ లో చేరిక….

ఎల్లమ్మ కుంట గ్రామ  బిఆర్ఎస్ , బిజెపి నేతలు భారీగా కాంగ్రెస్ లో చేరిక నిజామాబాద్ రూరల్, నవంబర్ 30 ( లోకంతీరు ) : నిజామాబాద్ రూరల్ మండలం ఎల్లమ్మ కుంట గ్రామంలో రాజకీయ వేడి పెరిగింది. బిఆర్ఎస్, బిజెపి కీలక నాయకులు సహా 50 మంది ఒక్కసారిగా…

పి.సి.సి ని విమర్శించే నైతిక హక్కు ఎమ్మెల్యేకు  లేదు….

పి.సి.సి ని విమర్శించే నైతిక హక్కు ఎమ్మెల్యేకు  లేదు నిజామాబాద్ అర్బన్, నవంబర్ 30 ( లోకంతీరు ) : తెలంగాణ రాష్ట్ర పి సిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను విమర్శించే నైతిక హక్కు బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి లేదని కాంగ్రెస్ పార్టీ ఎస్…

జైతాపూర్ గ్రామంలో ఘనంగా బోనాల పండుగ….

జైతాపూర్ గ్రామంలో ఘనంగా బోనాల పండుగ  ఎడపల్లి , నవంబర్ 30 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామంలో ఆదివారం గ్రామ ప్రజలు బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు ఎల్లమ్మ మందిరం ఐదు సంవత్సరాల హార్షికోత్సవం శ్రీ మహాలక్ష్మి ఆలయం మొదటి…

గూపన్పల్లి లో ఆమ్ ఆద్మీ పార్టీలోకి యువత చేరిక…….

గూపన్పల్లి లో ఆమ్ ఆద్మీ పార్టీలోకి యువత చేరిక అవినీతి నిర్మూలనకు యువకులు రాజకీయాల్లోకి రావాలి - ఆమ్ ఆద్మీ జిల్లా అధ్యక్షుడు సమీర్ అహ్మద్ నిజామాబాద్ రూరల్ / గూపన్పల్లి, నవంబర్ 30 ( లోకంతీరు ) : నిజామాబాద్ రూరల్ గూపన్పల్లి  గ్రామంలో…

ఎడపల్లి మండలంలో సర్పంచ్ వార్డ్ సభ్యుల నామినేషన్లు పూర్తి

ఎడపల్లి మండలంలో సర్పంచ్ వార్డ్ సభ్యుల నామినేషన్లు పూర్తి ఎడపల్లి , నవంబర్ 29 ( లోకంతీరు ) :  ఎడపల్లి మండలం మొదటి విడతలో ఉండడంతో నామినేషన్ స్వీకరణ గురువారం ప్రారంభమై శనివారంతో ముగిసింది మొదటి రెండు రోజులు నెమ్మదిగా ప్రశాంతంగా సాగిన…