Take a fresh look at your lifestyle.
Browsing Category

politics

మంత్రికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కోసం వినతి….

మంత్రికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కోసం వినతి కామారెడ్డి జిల్లా , జూలై 25  ( లోకంతీరు ) : జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గం రాజంపేట మండలం కొండాపూర్ గ్రామంలో నూతనంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని దామోదర రాజనర్సింహ కు…

చెరుకు రైతులకు రుణమాఫీ ఇచ్చేస్తాం సరే..! జాప్యానికి పరిష్కారం ఏమిటి..?

చెరుకు రైతులకు రుణమాఫీ ఇచ్చేస్తాం సరే..! జాప్యానికి పరిష్కారం ఏమిటి..? -- గత 20 సంవత్సరాలు నుండి రుణమాఫీ ఎన్నిసార్లు మాఫీ వర్తించింది -- గత 20 సంవత్సరాలుగా బ్యాంకులో రైతుల తరఫున రుణాలు..? -- రైతులకు తెలియకుండానే తీసుకున్నందుకు పరిహారం.?…

పసుపు బోర్డు ఏర్పాటుపై ఎంపీ, ఎమ్మెల్యేలు బేషరతుగా రైతులకు క్షమాపణ చెప్పాలి….

పసుపు బోర్డు ఏర్పాటుపై ఎంపీ, ఎమ్మెల్యేలు బేషరతుగా రైతులకు క్షమాపణ చెప్పాలి -కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఆలూర్ శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ ఆర్మూర్,జులై 25 ( లోకంతీరు ) : స్వయంగా ప్రధాన మంత్రి తో పసుపు బోర్డు ఏర్పాటుపై ప్రకటన చేయించిన…

పత్రిక ఎడిటర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా కానుకంటి శివప్రసాద్……

పత్రిక ఎడిటర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా కానుకంటి శివప్రసాద్ నిజామాబాద్, జులై 25 ( లోకంతీరు ) : ది ఎడిటర్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కానుకంటి శివప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక ఆర్ అండ్ బి అతిథి…

బట్టి మాటలన్నీ ఉత్త మాటలే……..

బట్టి మాటలన్నీ ఉత్త మాటలే... --అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ నిజామాబాద్, జులై 25 ( లోకంతీరు ) : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అనంతరం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతు కాంగ్రెస్…

కామారెడ్డి పెద్ద చెరువును పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్….

కామారెడ్డి పెద్ద చెరువును పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ -- గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి కామారెడ్డి జిల్లా ,జూలై 25 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా కేంద్రం సమీపంలో అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువును మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం…

నిజామాబాద్ పసుపు రైతులను మోసం చేసిన బిజెపి ప్రభుత్వం…. 

నిజామాబాద్ పసుపు రైతులను మోసం చేసిన బిజెపి ప్రభుత్వం  వేల్పూర్, జులై 25 ( లోకంతీరు ) : ఎన్నికల సమయంలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ఈ బడ్జెట్లో నిధులు కేటాయించకుండా మరోసారి తెలంగాణ పసుపు రైతులని మరియు ముఖ్యంగా నిజామాబాద్ పసుపు రైతులని…

రైతుల కు టోకరా 19 కోట్ల 30 లక్షలు గాయత్రి యాజమాన్యం.?

రైతుల కు టోకరా 19 కోట్ల 30 లక్షలు గాయత్రి యాజమాన్యం.? -- తీసుకున్న గాయత్రి ఫ్యాక్టరీ యాజమాన్యం..! -- గాయత్రి రైతులకు రుణమాఫీ వర్తిస్తుంది -- ఆందోళన అవసరం లేదు -- గాయత్రి యజమాన్యం కామారెడ్డి జిల్లా, జులై 24 ( లోకంతీరు ) : 2600 మంది…

ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు…..

ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి,  జులై 24 ( లోకంతీరు ) : ఎర్గట్ల మండల కేంద్రంలో తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మాజీ మంత్రివర్యులు గౌరవ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఏరుగట్ల మండల టిఆర్ఎస్…

ప్రభుత్వం మాఫీ చేసిన రుణం డబ్బులు రైతులకు అందరికి అందాలి….

ప్రభుత్వం మాఫీ చేసిన రుణం డబ్బులు రైతులకు అందరికి అందాలి - మాజీ జెడ్పిటిసి పడిగెల రాజేశ్వరరావు కామారెడ్డి జిల్లా , జూలై 23 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి లో గల గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యజమాన్యం…