ఎడపల్లి , ఆగస్టు 18 ( లోకంతీరు ) :
నిజం సాగర్ ప్రాజెక్టు లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండంతో ఆ నీటిని అలీ సాగర్ రిజర్వాయర్ నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది ఇన్ ప్లో పెరగడంతో అప్రమత్తమైన అధికారులు సోమవారం రెండుగేటును ఎత్తి నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేశారు వరద ఉధృతి కొనసాగుతుండడంతో అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు