Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్ పార్టీలో చేరిన నెహ్రు నగర్ ఎంపీటీసీ ఇమ్రాన్ ఖాన్……

కాంగ్రెస్ పార్టీలో చేరిన నెహ్రు నగర్ ఎంపీటీసీ ఇమ్రాన్ ఖాన్ ఎడపల్లి , నవంబర్ 23 ( లోకంతీరు ) :  ఎడపల్లి మండలం నెహ్రు నగర్ తాజా మాజీ ఎంపీటీసీ ఇమ్రాన్ ఖాన్ గులాబీ గూటి నుండి బోధన్ ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి సమక్షంలో…

నీటిపారుల శాఖ అధికారులు చొరవ చూపకపోతే చెరువు ఎండిపోతుంది……

నీటిపారుల శాఖ అధికారులు చొరవ చూపకపోతే చెరువు ఎండిపోతుంది ఎడపల్లి , అక్టోబర్ 16  ( లోకంతీరు ) : ఎడపల్లి మండలం అంబం( వై) గ్రామ శివారు ప్రాంతంలో గల కొత్తచెరువు కట్టకు గండి పడ్డ పడడంతో చెరువులో నీరు వృధ పోతుందని గ్రామ రైతులు వాపోతున్నారు…

తల్లిదండ్రుల వయోవృద్ధుల సంరక్షణ చట్టంపై అవగాహన …..

తల్లిదండ్రుల వయోవృద్ధుల సంరక్షణ చట్టంపై అవగాహన  ఎడపల్లి, నవంబర్ 22  ( లోకంతీరు ) :  జడ్.పి.హెచ్.ఎస్ తానా కలాన్ పాఠశాల ప్రాంగణంలో తల్లిదండ్రుల మరియు వయోవృద్ధుల రక్షణ మరియు పోషణ సంక్షేమ చట్టంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయబడింది.ఈ సమావేశం…

ఇసుక అక్రమ తరలింపు ….

ఇసుక అక్రమ తరలింపు  - ఫిర్యాదు చేసిన పట్టించుకోని వైనం - పి ఎ అండదండలతో విచ్చలవిడిగా వ్యవహారం? - పట్టించుకోని అధికారులు - కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు లాగ్యల ప్రసాద్ కామారెడ్డి, నవంబర్ 22 ( లోకంతీరు ) : రామారెడ్డి మండల…

నేటి నుండి ఇందిరా గాంధీ మహిళ శక్తి చీరలు పంపిణీ…..

నేటి నుండి ఇందిరా గాంధీ మహిళ శక్తి చీరలు పంపిణీ ఎడపల్లి, నవంబర్ 22 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలంలో నేటి ( ఆదివారం) నుంచి ఇందిరా గాంధీ మహిళా శక్తి చీరలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎడపల్లి మండల ఐకెపి ఎపిఎం రాజేందర్…

శ్రీ చక్రేశ్వర శివ మందిరం లో హుండీలు లెక్కింపు….

శ్రీ చక్రేశ్వర శివ మందిరం లో హుండీలు లెక్కింపు ఎడపల్లి, నవంబర్ 22 ( లోకంతీరు )  : బోధన్ పట్టణంలోని దేవదాయ ధర్మదాయ శాఖ ఆదేశానుసారం శ్రీ చక్రేశ్వర శివ మందిరంలో నవంబర్ 26 న ఉదయం 10 గంటలకు దేవస్థానం అధికారులు హుండీ లెక్కించనున్నారు…

దేశ కార్మిక వర్గానికి బ్లాక్ డేచీకటి దినం ….

దేశ కార్మిక వర్గానికి బ్లాక్ డేచీకటి దినం  - బి. మల్లేష్, తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ( టి యు సి ఐ) జిల్లా ఉపాధ్యక్షులు ఎడపల్లి, నవంబర్ 22 ( లోకంతీరు ) :  దేశంలో కార్మిక వర్గం ఎన్నో పోరాటాలు మరెన్నో త్యాగాలతో సాధించుకున్న…

రోడ్డు భద్రత, సైబర్ దొంగతనాల గురించి అవగాహన….

రోడ్డు భద్రత, సైబర్ దొంగతనాల గురించి అవగాహన ఎడపల్లి, నవంబర్ 22 ( లోకంతీరు ) :  నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి.సాయి చైతన్య. ఐపీఎస్ ఆదేశాల మేరకు, నిజామాబాద్ పోలీస్ కళా బృందం ఆధ్వర్యంలో బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ జూనియర్…

కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన టి.యు.సి.ఐ……

కార్మిక వ్యతిరేక 04 లేబర్ కోడ్ ల గెజిట్ ను నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన టి.యు.సి.ఐ నిజామాబాదు, నవంబర్ 22 ( లోకంతీరు ) : మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక 04 లేబర్ కోడ్ లను అమలు చేస్తూ గెజిట్ విడుదల చేయడాన్ని…

జిల్లా వ్యాప్తంగా ఆర్టీవో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు……

జిల్లా వ్యాప్తంగా ఆర్టీవో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిజామాబాద్ , నవంబర్ 22 ( లోకంతీరు ) : నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీవో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రోడ్డు రవాణా సంస్థ కమిషనర్ ఆదేశాల మేరకు…