Take a fresh look at your lifestyle.

స్వాదర్ గృహాన్ని పరిశీలించిన బోధన్ సబ్ కలెక్టర్….

స్వాదర్ గృహాన్ని పరిశీలించిన బోధన్ సబ్ కలెక్టర్ ఎడపల్లి, నవంబర్ 18 ( లోకంతీరు ) :  నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని స్వాధర్ గృహాలను మంగళవారం రోజున బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహా తో జిల్లా సంక్షేమ అధికారి సిడిపిఓ బృందంతో కలిసి…

ప్రజావాణి కార్యక్రమంలో 20 ఫిర్యాదులను స్వీకరించిన పోలీసు కమీషనర్….

ప్రజావాణి కార్యక్రమంలో 20 ఫిర్యాదులను స్వీకరించిన పోలీసు కమీషనర్ - పోలీస్ కమీషనర్  పి.సాయి చైతన్య, ఐ.పి.ఎస్.  నిజామాబాదు, నవంబర్ 17 ( లోకంతీరు ) : నేడు నిజామాబాదు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ కమిషనర్  పి.సాయి చైతన్య,…

లయన్స్ క్లబ్ మోపాల్ వారిచే రగ్గుల పంపిణీ…..

లయన్స్ క్లబ్ మోపాల్ వారిచే రగ్గుల పంపిణీ నిజామాబాదు/మోపాల్, నవంబర్ 17 ( లోకంతీరు ) : మోపాల్ మండలం లోని బి సి హాస్టల్ విద్యార్థులకు రగ్గుల పంపిణీ .లయన్స్ క్లబ్ మోపాల్ వారిచే 55 మంది విద్యార్థులకు రగ్గులు పంపిణి చేసి వారిని చలినుండి…

విద్యార్థులకు దంత సంరక్షణ పైఅవగాహన….

విద్యార్థులకు దంత సంరక్షణ పై అవగాహన ఎడపల్లి, నవంబర్ 17 ( లోకంతీరు ) :  దంతాలను బ్రేష్ తో శుభ్రంగా తోముకున్నప్పుడే దంతాలు బాగుంటాయని, దుర్వాసన రాదని, సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎంఎన్ఆర్ దంత కళాశాల విద్యార్థిని మల్క రిషిత అన్నారు…

యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు….

యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు - పోలీస్ కమిషనర్ సాయి చైతన్య   ఎడపల్లి, నవంబర్ 17 ( లోకంతీరు ) : యువత సన్మార్గంలో నడిచినప్పుడు దేశ భవిష్యత్తు బాగుంటుందని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు బోధన్ డివిజన్ పరిధిలోని బోధన్ రూరల్ ఎడపల్లి…

రెండు రోజులు సీనియర్ సిటిజన్స్. చిన్నపిల్లలు జాగ్రత్త…..

రెండు రోజులు సీనియర్ సిటిజన్స్, చిన్నపిల్లలు జాగ్రత్త ఎడపల్లి నవంబర్ 17 ( లోకంతీరు ) :  తెలంగాణలో రాబోయే రెండు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది కనిష్ట ఉష్ణోగ్రతలు నాలుగు నుంచి ఐదు డిగ్రీల మేరా…

అంభం గ్రామంలో దొంగతనం…..

అంభం గ్రామంలో దొంగతనం ఎడపల్లి, నవంబర్ 17 ( లోకంతీరు ) : ఎడపల్లి పోలీస్ స్టేషన్ నందు నమోదైన కేసు వివరాలు ఏమనగా ఎడపల్లి మండలం అంభం గ్రామ నివాసులైన ఔసలి వెంకటేశం s/o లక్ష్మణ చారి లక్ష్మణ గారు కామారెడ్డిలో వివాహమునకు హాజరుకాగా ఎవరో…

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అమ్మ ఒడి కార్యక్రమం…..

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అమ్మ ఒడి కార్యక్రమం - సాలూర ప్రాథమిక వైద్యులు డాక్టర్ రాజకుమార్  ఎడపల్లి, నవంబర్ 17 ( లోకంతీరు ) : గర్భిణీ స్త్రీలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగానే ఉంటారని వైద్యులు రాజ్ కుమార్ అన్నారు.సాలూర…

ప్రభుత్వ సలహాదారును కి ఘనంగా సన్మానం…..

ఎడపల్లి మండల పాత్రికేయుల ఆధ్వర్యంలో.... ప్రభుత్వ సలహాదారును కి ఘనంగా సన్మానం ఎడపల్లి, నవంబర్ 16 ( లోకంతీరు ) :  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల సలహాదారులుగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా ఎడపల్లి మండలంలో…

నాలెశ్వర్ గోదావరి నదిలో వ్యక్తి మృతి….

నాలెశ్వర్ గోదావరి నదిలో వ్యక్తి మృతి ఎడపల్లి, నవంబర్ 16 ( లోకంతీరు ) :  నవీపేట్ మండలం నాలెశ్వర్ గోదావరిలో మునిగి వ్యక్తి మృతి నవీపేట్ ఎస్సై తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం ముత్యం పల్లి గ్రామానికి చెందిన చిన్న సాయిలు తల్వేద లో పెళ్లికి…