Take a fresh look at your lifestyle.
Browsing Category

politics

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక అమలులో నిజామాబాద్ జిల్లా భేష్….

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక అమలులో నిజామాబాద్ జిల్లా భేష్ సమీక్ష సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి, జిల్లా స్పెషల్ ఆఫీసర్ యోగితారాణా ఇదే స్పూర్తితో ముందుకు సాగాలని అధికారులకు దిశానిర్దేశం ప్రభుత్వ పథకాలను అర్హులు…

దేశ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు…..

దేశ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు - అధికారం కోసం నియంతగా మారినా ఇందిరాగాంధీ.. - ఇందూరు నుంచి అనేకమంది జైలుకెల్లారు.. - ఎమర్జెన్సీ డే కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్.. నిజామాబాద్, జూన్ 25 ( లోకంతీరు న్యూస్ ) : భారతదేశ…

అర్బన్ ఎమ్మెల్యేకు ఎన్నిమొరేషన్ పత్రాలు అందజేత ……

అర్బన్ ఎమ్మెల్యేకు ఎన్నిమొరేషన్ పత్రాలు అందజేత   నిజామాబాద్, జూన్ 25 ( లోకంతీరు న్యూస్ ) : సర్ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా మొదటి రోజు ఎన్యుమరేషన్ పత్రాలను సంబంధిత బిఎల్ఓ సునీత అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణకు, కుటుంబ సభ్యులకు…

ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణకు అందరూ సహకరించాలి…..

ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణకు అందరూ సహకరించాలి కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇంటింటి సర్వే ప్రారంభం నిజామాబాద్, జూన్ 25 ( లోకంతీరు న్యూస్ ) : పారదర్శక ఓటరు జాబితా రూపకల్పన కోసం ఎన్నికల సంఘం అమలు చేస్తున్న ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ…

అధికారులు తీరు మార్చుకోవాలి…..

అధికారులు తీరు మార్చుకోవాలి.. - అలసత్వం వహిస్తే ఊరుకునేది లేదు.. - పనుల్లో పురోగతి సాధించాలి... - కార్పొరేషన్ ఆయా విభాగాధికారులతో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సమావేశం... నిజామాబాద్, జూన్ 23 ( లోకంతీరు న్యూస్ ) : కార్పొరేషన్ లోని…

వీధి వ్యాపారులకు అండగా పీఎం స్వనిధి ….

వీధి వ్యాపారులకు అండగా పీఎం స్వనిధి  - మహిళల్లో చైతన్యం పెరిగింది.. - స్వనిధి మహోత్సవంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్... నిజామాబాద్, జూన్ 23 ( లోకంతీరు న్యూస్ ) : వీధి వ్యాపారులకు పీఎం స్వనిధి పథకం అండగా నిలుస్తుందని అర్బన్ ఎమ్మెల్యే…

ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి…..

ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి - ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి : PDSU డిమాండ్ నిజామాబాద్, జూన్ 22 ( లోకంతీరు న్యూస్ ) : ప్రైవేట్ విద్యాసంస్థల ఇష్టారాజ్య ఫీజు దోపిడీని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే…

గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచాలి…..

గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచాలి నిజామాబాద్, జూన్ 22 ( లోకంతీరు న్యూస్ ) :  గ్రామపంచాయతీ కార్మికులకు ముఖ్యమంత్రి ప్రకటించిన కనీస వేతనాలు అమలు చేయాలని, ఇతర సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ…

సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా డిసిసి ఉపాధ్యక్షురాలు గా నియామక పత్రం…..

సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా డిసిసి ఉపాధ్యక్షురాలు గా నియామక పత్రం  ఎడపల్లి, మార్చి 25 ( లోకంతీరు ) :  బోధన్ డివిజన్ ప్రభుత్వ సలహాదారులు మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా ఎడపల్లి గ్రామానికి చెందిన రజిత ఐలయ్య యాదవ్ డిసిసి…

రెవిన్యూ కార్యాలయంలో ఇష్టారాజ్యం …..

ఆన్ డ్యూటీనా.... లేక ఆఫ్ డ్యూటీనా.... -  ప్రజలకు తప్పని తిప్పలు.... ఆర్మూర్, మార్చి 25 ( లోకంతీరు ) : ఆర్మూర్ మండల కేంద్రంగా ఉన్న ఆర్మూర్ లో మండల రెవిన్యూ అధికారి తను విధులు నిర్వహిస్తున్నడా..లేక సెలవుల్లో ఉన్నాడా అని అర్థం కాక…