Take a fresh look at your lifestyle.
Browsing Category

politics

స్కూల్ ఫీజులకు కళ్లెం వేయాలి.. స్పష్టమైన విధానం ప్రకటించాలి

ప్రైవేట్,కార్పొరేటు పాఠశాలల ఫీజులపై ప్రభుత్వం స్పష్టమైన విధానం ప్రకటించాలి PDSU డిమాండ్ నిజామాబాద్ ,  ఆగష్టు 09 ( లోకంతీరు న్యూస్ ) : ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల నుంచి ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేయకుండా ప్రభుత్వం కఠిన…

కాలూర్-ఖానాపూర్ ఊర చెరువును ఆహ్లాదకరంగా అభివృద్ధి చేయాలి…..

కాలూర్-ఖానాపూర్ ఊర చెరువును ఆహ్లాదకరంగా అభివృద్ధి చేయాలి ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి  రూ.3.14 కోట్లతో మినీ ట్యాంక్ బండ్‌గా అభివృద్ధి పనులు  గుర్రపు డెక్క తొలగించి చెరువును పరిశుభ్రంగా ఉంచాలి  చెరువు గట్టు…

ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డిని కలిసిన గ్రామ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గం….

ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డిని కలిసిన గ్రామ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గం - నూతనంగా ఎన్నుకోబడిన సందర్భంగా భేటీ - గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే సూచన నిజామాబాద్ రూరల్  , ఆగష్టు 09 ( లోకంతీరు న్యూస్ ) :…

ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు…….

ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన నాయక్‌పోడ్ జిల్లా అధ్యక్షులు గాండ్ల రామచందర్ నిజామాబాద్ అర్బన్,  ఆగష్టు 09 ( లోకంతీరు న్యూస్ ) :  ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా నాయక్‌పోడ్ జిల్లా అధ్యక్షులు గాండ్ల…

నిజామాబాద్‌లో జనసేన బలోపేతం….

నిజామాబాద్‌లో జనసేన బలోపేతం - మీసాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సమాయాత్త సమవేశం ​నిజామాబాద్ అర్బన్, ఆగష్టు 08 ( లోకంతీరు న్యూస్ ) : ​నిజామాబాద్‌లోని సుగుణ గార్డెన్స్‌లో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల ముఖ్య రాజకీయ సమావేశం ఘనంగా…

టీఎన్జీఓస్  ఆధ్వర్యంలో ఘనంగా బోనాల మహోత్సవం….

టీఎన్జీఓస్  ఆధ్వర్యంలో ఘనంగా బోనాల మహోత్సవం - పాత కలెక్టరేట్‌లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి - అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే  నిజామాబాద్ అర్బన్, ఆగష్టు 05 ( లోకంతీరు న్యూస్ ) : తెలంగాణ…

నగర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ముందుకు

నగర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ముందుకు - జీజీహెచ్ లో మౌలిక వసతులపై మంత్రికి వినతి - ఆర్ వోబీ..ఆర్ యూబీ..నిర్మాణం, బస్ స్టాండ్ ఆధునికీకరణ కోసం మంత్రులను కలిశా - అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ నిజామాబాద్, ఆగష్టు 05 ( లోకంతీరు…

అత్యవసర సమయంలో అండగా సీఎం సహాయనిధి…..

అత్యవసర సమయంలో అండగా సీఎం సహాయనిధి - 5 లక్షల విలువ చేసే రెండు ఎల్.ఓ.సి లెటర్లను ను అందజేసిన ఎమ్మేల్యే డా.ఆర్. భూపతి రెడ్డి నిజామాబాద్ రూరల్ , ఆగస్టు 01 ( లోకంతీరు న్యూస్ ) : నిరుపేదలకు అత్యవసర సమయంలో కొండంత అండగా ముఖ్యమంత్రి సహాయనిధి…

కొండాపూర్ లో ఎమ్మెల్యే పరామర్శలు…..

కొండాపూర్ లో ఎమ్మెల్యే పరామర్శలు నిజామాబాద్ రూరల్ , ఆగస్టు 01 ( లోకంతీరు న్యూస్ ) :   నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం సిరికొండ మండలం కొండాపూర్ గ్రామంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా…

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ….

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి  - బాధితులను పరామర్శించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్... నిజామాబాద్, ఆగష్టు 01 ( లోకంతీరు న్యూస్ ) : నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్…