Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

ఎడపల్లి మండలంలో మంగళవారం భారీ వర్షం…..

ఎడపల్లి మండలంలో మంగళవారం భారీ వర్షం ఎడపల్లి, అక్టోబర్ 28 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలంలో మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి రైతన్నల పండించిన వారి ధాన్యం రాశులు తడిసి ముద్దాయి. ఎండిన ధాన్యం ఒక్కసారిగా వర్షo తాకిడికి నాని పోవడంతో…

పంట కాలువ మార్పుతో వరి పంట మొత్తం నీటిపాలు….

పంట కాలువ మార్పుతో వరి పంట మొత్తం నీటిపాలు - న్యాయం చేయాలని కలెక్టర్ తాసిల్దార్ కు వినతి ఎడపల్లి, అక్టోబర్ 28 ( లోకంతీరు ) :  పంట కాలువను మార్చడం వల్ల గత రెండు సంవత్సరాలుగా పంట నష్టపోతున్నానని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎడపల్లి…

ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశం……

ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశం ఎడపల్లి, అక్టోబర్ 27 ( లోకంతీరు ) : తెలంగాణ రాష్ట్రంలో 28. 29 తేదీలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్…

ప్రకృతి వ్యవసాయంపై మార్గదర్శనం…..

ప్రకృతి వ్యవసాయంపై మార్గదర్శనం ఎడపల్లి, అక్టోబర్ 26 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామంలోని ఆదర్శ రైతు కరటూరి పాపారావు శ్రీ సూర్యోదయ వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం పంచమ వినియోగదారుల ప్రకృతి ప్రేమికుల సదస్సు నిర్వహించారు ప్రకృతి…

విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ముందస్తు జాగ్రత్తలు….

విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ముందస్తు జాగ్రత్తలు ఎడపల్లి, అక్టోబర్ 26 ( లోకంతీరు ) :  ఎడపల్లి మండలంమంగల్ పాడ్ ఎక్స్ రోడ్డు నుండి మంగలపాడు సబ్స్టేషన్ వరకు ఎడపల్లి సబ్స్టేషన్ నుంచి పెద్ద లైను కుర్నాపల్లి ఫీడర్ వైర్లు కింద ఉన్న దగ్గర ఇంకొక పోల్…

ప్రభుత్వం తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి…..

ప్రభుత్వం తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి ఎడపల్లి, అక్టోబర్ 26 ( లోకంతీరు ) :  నిజామా బాద్ జిల్లా ఎడపల్లిమండలంలో ఇటీవల కురుస్తున్న వర్షానికి రైతులు పండించిన ధాన్యాన్ని రోడ్లపై అలాగే పంట పొలాo లో ఆరబెట్టుకున్నారు. గత మూడు రోజుల నుండి…

శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించిన బోధన్ అదనపు జూనియర్ సివిల్ జడ్జి…..

శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించిన బోధన్ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎడపల్లి, అక్టోబర్ 25 ( లోకంతీరు ) :  నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జానకంపేట్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో బోధన్ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఈసంపల్లి సాయి…

 ఉప ఎన్నికల్లో ఎనిమిది బూత్ లకు ఇన్‌చార్జిగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే…….

 ఉప ఎన్నికల్లో ఎనిమిది బూత్ లకు ఇన్‌చార్జిగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే  నిజామాబాద్ అక్టోబర్ 25 ( లోకంతీరు ) :  హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో శనివారం ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు…

జానకంపేట్ లో నాగుల పుట్టకు ప్రత్యేక పూజలు….

జానకంపేట్ లో నాగుల పుట్టకు ప్రత్యేక పూజలు ఎడపల్లి , అక్టోబర్ 25  ( లోకంతీరు ) : ఎడపల్లి మండలం జానకంపేట గ్రామ శివారులో నాగులను దేవతగా కొలిచే పండుగ నాగుల చవితి.ఈ పండుగను చాలా భక్తులు భక్తిశ్రద్ధలతో చాలా వైభవంగా నిర్వహిస్తారు.ముఖ్యంగా వివాహం…

వడ్డేపల్లిలో డయాబెటిక్ శిబిరం…..

వడ్డేపల్లిలో డయాబెటిక్ శిబిరం ఎడపల్లి , అక్టోబర్ 25 ( లోకంతీరు ) : లయన్స్ క్లబ్ ఆఫ్ ఎడపల్లి అద్వర్యం లోబోధన్ లయన్స్ కంటి హాస్పిటల్స్ సహకారం తో ఎడపల్లి మండలం లోని వడ్డేపల్లి గ్రామం లో డయాబెటిక్ క్యాంప్, ఉచిత మొబైల్ కంటిస్క్రీనింగ్…