18 సం. లు నిండిన ప్రతి పౌరుడు ఓటు హక్కు వినియోగించుకోవాలి…..
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు పేరు నమోదు చేసుకోవాలి
- ఎడపల్లి తాసిల్దార్ దత్తాద్రి
ఎడపల్లి, సెప్టెంబర్ 19 ( లోకంతీరు ) : త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కొత్తగా ఓటర్లను ఎలా నమోదు చేసుకోవాలో…