Take a fresh look at your lifestyle.

రంగరాజన్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి…..

రంగరాజన్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి - బ్రాహ్మణ వికాస పరిషత్ మండల అధ్యక్షుడు జ్యోషి శ్రీధర్ శర్మ  ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 12 ( లోకంతీరు ) : సంగారెడ్డి జిల్లా చిలుకూరు మండలం చిలుకూరు వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు…

జానకంపేట్  సహకర సంఘంలో రుణమాఫీ చెక్కుల పంపిణీ ….

జానకంపేట్  సహకర సంఘంలో రుణమాఫీ చెక్కుల పంపిణీ          ఎడపల్లి, ఫిబ్రవరి 12( లోకంతీరు ) :  ఎడపల్లి మండలంలోని  జానకంపేట్ సహకార సంఘంలోగతంలో పంట రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ వచ్చిందని చైర్మన్ మిద్దె నరేందర్ తెలిపారు.బుధవారం సహకార సంఘం…

రైతు సేవలో కృషి విజ్ఞాన కేంద్రాలు….

రైతు సేవలో కృషి విజ్ఞాన కేంద్రాలు ఎడపల్లి, ఫిబ్రవరి 12 ( లోకంతీరు) :  ఎడపల్లి మండలంలోని జైతాపూర్ గ్రామంలో మంగళవారం నిర్వహించిన ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమంలో గ్రామ రైతులకు రుద్రూర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రజ్ఞులు పలు…

కార్మిక వ్యతిరేక బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ జిల్లా కేంద్రంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర…

కార్మిక వ్యతిరేక బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ జిల్లా కేంద్రంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం నిజామాబాద్, ఫిబ్రవరి 05 ( లోకంతీరు ) : కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా…

బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం….

బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం బైంసా, ఫిబ్రవరి 05 ( లోకంతీరు ) : బైంసా మండలం లోని కోతుల్ గాం గ్రామం లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై సంతోషం వ్యక్తం చేస్తూ బిజెపి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి…

జిల్లా ఎసిపి చేతుల మీదుగా లోకంతీరు దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ….

లోకంతీరు దినపత్రిక దినదిన అభివృద్ధి చెందాలి.. మంచి సందేశాత్మక కథనాలు ప్రచురించాలి. లోకంతీరు దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణలో.... - జిల్లా ఏ.సి.పి రాజా వెంకట రెడ్డి  నిజామాబాద్, జనవరి 24 ( లోకంతీరు ) : లోకం తీరు దినపత్రిక దిన దిన…

జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత చేతుల మీదుగా లోకంతీరు దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ

లోకంతీరు దినపత్రిక దినదిన అభివృద్ధి చెందాలి..మంచి సందేశాత్మక కథనాలు ప్రచురించాలి. - లోకంతీరు దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణలో....జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత నిజామాబాద్, జనవరి 24 ( లోకంతీరు )  : లోకం తీరు దినపత్రిక దిన దిన…

సీనియర్ న్యాయవాది సదానంద్ రెడ్డి మృతి కి సంతాపం తెలిపిన బార్ అసోసియేషన్…….

సీనియర్ న్యాయవాది సదానంద్ రెడ్డి మృతి కి సంతాపం తెలిపిన బార్ అసోసియేషన్....... నిజామాబాద్ అర్బన్, జనవరి 23 (లోకంతీరు): నిజామాబాద్ బార్ అసోసియేషన్ సీనియర్ పొద్దుటూరు సదానంద్ రెడ్డి గురువారం మృతి చెందారు.ఆర్మూర్ మండలం ఇస్సపల్లి…

సిలెండర్ పేలి సజీవ దహనం…

సిలెండర్ పేలి సజీవ దహనం  సిలిండర్ పేలి, దివ్యాంగురాలు మృతి. విధి వంచనకుగురై , ఒంటరి అయి అందరూ చూస్తుండగానే సజీవ దహనమై మరణించిన హృదయ విధారగ ఘటన. ఆదివారం జనవరి 19. సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలంలోని నాగ్దర్ గ్రామంలో నివసిస్తున్న…

కేంద్ర మంత్రిని కలిసిన పసుపు బోర్డు చైర్మన్….

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన..జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి.... నిజామాబాద్ ,జనవరి 23 ( లోకంతీరు) : కేంద్ర మంత్రివర్యులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ని ఢిల్లీ లో జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా…