Take a fresh look at your lifestyle.

గ్రామ సభలో గోల గోల…ఇదేనా ప్రజా పాలన

గ్రామ సభలో..... గోల గోల ... - రాజకీయ స్వార్థము కొరకే  - తెల్ల పేపర్లు పంపిణీ... డిచ్ పల్లి, జనవరి 23 ( లోకంతీరు ) : ఎవరి స్వార్థం వారిది,ఎవరి గోల వారిది,తప్పించు కునేందుకు అధికారులు తెల్లపేపర్ల పంపిణీ చేసి పేర్లు నమోదు చేసుకున్న…

పిల్లర్ దశలోనే ఆగిన ఆసుపత్రి నిర్మాణ పనులు….

పిల్లర్ దశలోనే ఆగిన ఆసుపత్రి నిర్మాణ పనులు ముధోల్,జనవరి 23 ( లోకంతీరు ) : పేరుకే నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో అభివృద్ధికి నిరంతరం కట్టుబడి ఉంటామని మాటలు చెప్పే పాలకులు అభివృద్ధిని విస్మరిస్తున్నారన్న విమర్శలు సర్వత్రా…

దోపిడీలను కలసికట్టుగా అరికడుదాం….

దోపిడీలను కలసికట్టుగా అరికడుదాం - నిజామాబాద్ ఎసిపి రాజా వెంకటరెడ్డి సూచన నిజామాబాద్, జనవరి 22 ( లోకంతీరు ) :  ఇటీవల నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో దోపిడీ దొంగతనాలు పెరిగిపోతున్నతున్నందున బంగారు వర్తక వ్యాపారులు అప్రమత్తంగా…

బోసి గ్రామ సభ రసాభస………

బోసి గ్రామ సభ రసాభస  -  ఉన్నవారికి రేషన్ కార్డులు.... మరి రాని వారి పరిస్థితి ఏంటి? -  ఏది వాస్తవం ఏది అవాస్తవం?  -  అయోమయంలో బోసి గ్రామస్తులు ? - గ్రామ ప్రజల సంక్షేమ పథకాల  కల నెరవేరేనా ? - భోసి గ్రామసభ కార్యక్రమంకు హాజరైన మార్కెట్…

ప్రజా పాలనలో దరఖాస్తులు చేసుకోవాలి…

ప్రజా పాలనలో దరఖాస్తులు చేసుకోవాలి నిజామాబాద్ అర్బన్   జనవరి 21(లోకంతీరు) :  తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర, ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డీ ప్రతిష్టత్మకమైన ప్రజా పాలనలో భాగంగా మంగళవారం సభలు, వార్డ్, డివిజన్ సభలలో భాగంగా అధికారులు…

మానవసేవే మాధవసేవ…..

మానవసేవే మాధవసేవ నిజామాబాద్ అర్బన్ 18 ( లోకంతీరు ) : మానవ సేవయే మాదవుని సేవని నిజామాబాద్ ఆర్డీఓ కె.రాజేంద్రకుమార్ అన్నారు.నిజామాబాద్ నగరంలోని వాగ్దేవీ డిగ్రీ కళాశాలలో రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ ఆద్వర్యంలో శనివారం 10మంది మహిళలకు కుట్టుమిషన్లు…

ద్వితీయ బహుమతి పొందిన జిల్లా వాసి ….

ద్వితీయ బహుమతి పొందిన జిల్లా వాసి  కామారెడ్డి జిల్లా, జనవరి 18 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సోనాలిక ట్రాక్టర్ షో రూమ్ లో జువ్వాడి గ్రామానికి చెందిన లక్ష్మణ్ రావు సోనాలిక ట్రాక్టర్ ను దసరా, దీపావళి ఆఫర్ లో కొనుగోలు…

ఆటలతో శరీర దృఢత్వం…

ఆటలతో శరీర దృఢత్వం - జిల్లాజడ్జి కుంచాల సునీత  నిజామాబాద్ అర్బన్, జనవరి 18 ( లోకంతీరు ) : పని విధానంలో పడి ఆట,పాటలకు దూరం అయిన పరిస్థితుల బయటపడాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు.ఆటలతో శారీరక,మానసిక పునరుత్తేజానికి…

మృతుని కుటుంబానికి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు సమత ఫౌండేషన్ చైర్మన్ సమత సుదర్శన్…

మృతుని కుటుంబానికి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు సమత ఫౌండేషన్ చైర్మన్ సమత సుదర్శన్ భరోసా ముధోల్, జనవరి 18 ( లోకంతీరు ) : నర్సాపూర్ (జి)మండలంలోని అంజని తండా గ్రామానికి చెందిన జాదవ్ శ్రీనివాస్ గత 11 రోజులు క్రితం మరణించడం జరిగింది.ఈ విషయం…

నందమూరి తారక రామారావు వర్ధంతి ఘనంగా వేడుకలు….

నందమూరి తారక రామారావు వర్ధంతి ఘనంగా వేడుకలు ముధోల్, జనవరి 18 ( లోకంతీరు ) : భైంసా పట్టణంలోని తెలుగుదేశం కార్యాలయం లో ఎన్టీఆర్ వర్ధంతి జనసేన, తెలుగుదేశం పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.అనంతరం అయన చిత్ర పటానికి ఫుల మాలలు వేసి…