Take a fresh look at your lifestyle.
Browsing Category

Health

పట్టభద్రుల ఓటర్ నమోదుకు మళ్లీ అవకాశం….

పట్టభద్రుల ఓటర్ నమోదుకు మళ్లీ అవకాశం ఎడపల్లి, నవంబర్ 23 ( లోకంతీరు) : ఎడపల్లి. గ్రామానికి చెందిన భారతీయ జనతా పార్టీసీనియర్ నాయకులు కందగట్ల రామ్ చందర్ మాట్లాడుతూ పట్టభద్రుల ఓటర్ నమోదు కొరకై డిగ్రీ పాసైన యువతీ యువకులునమోదు చేసుకోవాలని…

సీఐ ని సన్మానించిన బీఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు….

సీఐ ని సన్మానించిన బీఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, నవంబర్ 23 ( లోకంతీరు ) : భీమ్‌గల్ పట్టణ కేంద్రంలోని శనివారం బీఆర్ఎస్ పార్టీ టౌన్, మండలం యువ నాయకులు భీమ్‌గల్ సిఐ నవీన్ కుమార్ ని సన్మానించారు. బదిలీ పై…

సరిగా పనిచేయని బి ఎల్ ఓ లు….

సరిగా పనిచేయని బి ఎల్ ఓ లు ఎడపల్లి, నవంబర్ 23( లోకంతీరు) : ఎడపల్లి మండలంలో అన్ని గ్రామాలలో సరిగా పనిచేయునటువంటి అంగన్వాడి టీచర్లు. అని ఎడపల్లి మండల గ్రామ ప్రజలు తెలియజేస్తున్నారు.  గత సంవత్సరం ఎమ్మెల్యే ఎలక్షన్ లో కూడా. సరిగా సర్వే…

జీవ పరిణామం,మనుగడ పోరాటం..!

జీవ పరిణామం,మనుగడ పోరాటం..! - నవంబర్ 24 ప్రపంచ పరిణామ దినోత్సవం - గుమ్మడి లక్ష్మీనారాయణ, - సామాజిక రచయిత కామారెడ్డి, నవంబర్ 23 (లోకంతీరు) : మన ప్రాచీనులు నమ్మినట్లు జీవ ఆవిర్భావం అనేది ఏ ఒక్క రోజో జరగలేదు. ప్రముఖ జీవ శాస్త్రవేత్త…

ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయించిన ఎమ్మెల్యే….

ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయించిన ఎమ్మెల్యే ఆర్మూర్ , నవంబర్ 22 ( లోకంతీరు ) : ఆర్మూర్ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు  చేయించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి శనివారం స్థానికులు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసారు. రాకేష్…

కన్నుల విందుగా కాలభైరవుడి జన్మదిన వేడుకలు….

కన్నుల విందుగా కాలభైరవుడి జన్మదిన వేడుకలు   కామారెడ్డి ప్రతినిధి, నవంబర్ 23 ( లోకంతీరు ) : రామారెడ్డి మండల కేంద్రంలోని ఈసన్నపల్లి రామారెడ్డి గ్రామాలలో వెలసిన శ్రీకాల భైరవ స్వామి మహా పుణ్యక్షేత్రం స్వామివారికి ప్రతి సంవత్సరం కార్తీకమాసం…

అంబం గ్రామంలో మోతిబిందు పరీక్షలు….

అంబం గ్రామంలో మోతిబిందు పరీక్షలు ఎడపల్లి, నవంబర్ 23( లోకంతీరు):  ఎడపల్లి లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎడపల్లిమండలంలోని అంబం గ్రామంలో కంటి వైద్య, డయాబెటిక్ క్యాంపు నిర్వహించడం జరిగింది.98 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించగా 22 మందికి మో…

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేత….

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేత బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, నవంబర్ 23 (లోకంతీరు) : వేల్పూర్ మండలం రమన్నపేట్ గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి మంజూరైన లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.ఇటి చెక్కులను గ్రామ శాఖ అధ్యక్షుడు మోహన్…

ప్రభుత్వ ఆసుపత్రిని బలోపేతం చేయాలి….

ప్రభుత్వ ఆసుపత్రిని బలోపేతం చేయాలి - ప్రైవేట్,కార్పొరేట్ హాస్పిటల్స్ ఫీజుల దోపిడీని అరికట్టాలి ~ PYL- POW డిమాండ్ నిజామాబాద్, నవంబర్ 23 ( లోకంతీరు ) :  ప్రగతిశీల యువజన సంఘం(PYL ),ప్రగతిశీల మహిళా సంఘం(POW) ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ…

ర్యాంకుల కోసం ప్రాణాలతో చెలగాటమాడుతున్న కార్పొరేట్ కాలేజీలు…..

ర్యాంకుల కోసం ప్రాణాలతో చెలగాటమాడుతున్న కార్పొరేట్ కాలేజీలు నిజామాబాద్, నవంబర్ 23 ( లోకంతీరు ) :  కార్పొరేట్ కాలేజీల్లో వరుసగా జరుగుతున్న విద్యార్థుల మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా స్పందించాలని డిమాండ్ చేస్తూ పీ.డీ.ఎస్.యు. ఆధ్వర్యంలో…