Take a fresh look at your lifestyle.
Browsing Category

politics

బోసి గ్రామ సభ రసాభస………

బోసి గ్రామ సభ రసాభస  -  ఉన్నవారికి రేషన్ కార్డులు.... మరి రాని వారి పరిస్థితి ఏంటి? -  ఏది వాస్తవం ఏది అవాస్తవం?  -  అయోమయంలో బోసి గ్రామస్తులు ? - గ్రామ ప్రజల సంక్షేమ పథకాల  కల నెరవేరేనా ? - భోసి గ్రామసభ కార్యక్రమంకు హాజరైన మార్కెట్…

ప్రజా పాలనలో దరఖాస్తులు చేసుకోవాలి…

ప్రజా పాలనలో దరఖాస్తులు చేసుకోవాలి నిజామాబాద్ అర్బన్   జనవరి 21(లోకంతీరు) :  తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర, ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డీ ప్రతిష్టత్మకమైన ప్రజా పాలనలో భాగంగా మంగళవారం సభలు, వార్డ్, డివిజన్ సభలలో భాగంగా అధికారులు…

డబ్బులకు డప్పులకు జరుగుతున్న పోరును విజయవంతం చేయాలి….

డబ్బులకు డప్పులకు జరుగుతున్న పోరును విజయవంతం చేయాలి  - జిల్లా ఎమ్మార్పీఎస్ ఇంఛార్జి మంథని సామెల్ మాదిగ  కామారెడ్డి జిల్లా, జనవరి 18 ( లోకంతీరు ) : డబ్బులకు డప్పులకు జరుగుతున్న పోరులో తాడోపేడో తేల్చుకునేందుకు ఎమ్మార్పీఎస్ అధినేత…

నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే….

నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే ఎల్లారెడ్డి, జనవరి 14 ( లోకంతీరు ) :  ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగ…

జీజీహెచ్ ఘటనలపై ప్రభుత్వం స్పందించాలి…..

జీజీహెచ్ ఘటనలపై ప్రభుత్వం స్పందించాలి - కనీస మౌలిక సౌకర్యాలు కల్పించాలి - సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ పార్టీ డిమాండ్ నిజామాబాద్, జనవరి 12 ( లోకంతీరు ) :  ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో తరచూ జరుగుతున్న వివాదాస్పద ఘటనలపై ప్రభుత్వం, జిల్లా అధికార…

పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను కలిసిన నరేందర్ గౌడ్ ….

పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను కలిసిన నరేందర్ గౌడ్  నిజామాబాద్ అర్బన్ ,జనవరి 12 ( లోకంతీరు ):యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కందికంటి నరేందర్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకుని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను…

ఘనంగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షలు డల్ల సురేష్ జన్మదిన వేడుకలు…..

ఘనంగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షలు డల్ల సురేష్  జన్మదిన వేడుకలు ఎడపల్లి , జనవరి 06 ( లోకంతీరు ) :  ఎడపల్లి గ్రామానికి చెందిన ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు డల్ల సురేష్ గారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిపారు. బడుగు బలహీన వర్గా…

దుర్గామాత ఆలయం ప్రహరీ గోడ కూల్చివేత…

దుర్గామాత ఆలయం ప్రహరీ గోడ కూల్చివేత - ఆవేదన వ్యక్తం చేస్తున్న స్థానికులు   నిజామాబాద్ అర్బన్, జనవరి 04 ( లోకంతీరు )  :   నిజామాబాద్ నగరంలోని నాందేవాడలో గల దుర్గామాత ఆ లయంలో ప్రహరీ గోడ కూల్చివేశారు. టౌన్ ప్లానింగ్ అధికారులు పోలీసులతో…

ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి…

ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి నిజామాబాద్ ,జనవరి 03 (లోకంతీరు) : నిజామాబాద్ నగరంలో పలు సంఘాల నాయకులు సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే 194 జయంతి సందర్భంగా…

ప్రజా పాలన తో ప్రజలు సంతోషంగా ఉన్నారు….

ప్రజా పాలన తో ప్రజలు సంతోషం గా ఉన్నారు -- జిల్లా కాంగ్రెస్ నాయకులు అంబాయి ప్రసాద్ -- ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాలతో అపూర్వ స్పందన- - ప్రభుత్వ ధ్యేయం ఆరు సంక్షేమ పథకాలు అమలు కామారెడ్డి ప్రతినిధి, డిసెంబర్ 29 (లోకంతీరు) :…