Take a fresh look at your lifestyle.
Browsing Category

politics

సీఎంఆర్ఎఫ్,కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ……

సీఎంఆర్ఎఫ్,కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ - ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి కామారెడ్డి ప్రతినిధి , ఏప్రిల్ 04 ( లోకంతీరు ) : కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని రామారెడ్డి మండలానికి చెందిన 18 మంది కి సీఎంఆర్ఎఫ్,కళ్యాణ లక్ష్మి…

రాజ్య‌స‌భ‌లో వ‌క్ఫ్ బిల్లుకు ఆమోదం

ఎగువ స‌భ‌లో బిల్లుకు అనుకూలంగా 128, వ్య‌తిరేకంగా 95 ఓట్లు అర్ధారాత్రి దాటేవ‌ర‌కూ స‌భ‌లో విస్తృత చ‌ర్చ లోక్‌సభలో ఆమోదం పొందిన 24 గంట‌ల త‌ర్వాత రాజ్య‌స‌భ‌లో బిల్లుకు ఆమోదం కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్న వ‌క్ఫ్…

రంగరాజన్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి…..

రంగరాజన్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి - బ్రాహ్మణ వికాస పరిషత్ మండల అధ్యక్షుడు జ్యోషి శ్రీధర్ శర్మ  ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 12 ( లోకంతీరు ) : సంగారెడ్డి జిల్లా చిలుకూరు మండలం చిలుకూరు వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు…

జానకంపేట్  సహకర సంఘంలో రుణమాఫీ చెక్కుల పంపిణీ ….

జానకంపేట్  సహకర సంఘంలో రుణమాఫీ చెక్కుల పంపిణీ          ఎడపల్లి, ఫిబ్రవరి 12( లోకంతీరు ) :  ఎడపల్లి మండలంలోని  జానకంపేట్ సహకార సంఘంలోగతంలో పంట రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ వచ్చిందని చైర్మన్ మిద్దె నరేందర్ తెలిపారు.బుధవారం సహకార సంఘం…

రైతు సేవలో కృషి విజ్ఞాన కేంద్రాలు….

రైతు సేవలో కృషి విజ్ఞాన కేంద్రాలు ఎడపల్లి, ఫిబ్రవరి 12 ( లోకంతీరు) :  ఎడపల్లి మండలంలోని జైతాపూర్ గ్రామంలో మంగళవారం నిర్వహించిన ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమంలో గ్రామ రైతులకు రుద్రూర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రజ్ఞులు పలు…

కార్మిక వ్యతిరేక బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ జిల్లా కేంద్రంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ…

కార్మిక వ్యతిరేక బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ జిల్లా కేంద్రంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం నిజామాబాద్, ఫిబ్రవరి 05 ( లోకంతీరు ) : కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా…

బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం….

బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం బైంసా, ఫిబ్రవరి 05 ( లోకంతీరు ) : బైంసా మండలం లోని కోతుల్ గాం గ్రామం లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై సంతోషం వ్యక్తం చేస్తూ బిజెపి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి…

కేంద్ర మంత్రిని కలిసిన పసుపు బోర్డు చైర్మన్….

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన..జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి.... నిజామాబాద్ ,జనవరి 23 ( లోకంతీరు) : కేంద్ర మంత్రివర్యులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ని ఢిల్లీ లో జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా…

గ్రామ సభలో గోల గోల…ఇదేనా ప్రజా పాలన

గ్రామ సభలో..... గోల గోల ... - రాజకీయ స్వార్థము కొరకే  - తెల్ల పేపర్లు పంపిణీ... డిచ్ పల్లి, జనవరి 23 ( లోకంతీరు ) : ఎవరి స్వార్థం వారిది,ఎవరి గోల వారిది,తప్పించు కునేందుకు అధికారులు తెల్లపేపర్ల పంపిణీ చేసి పేర్లు నమోదు చేసుకున్న…

పిల్లర్ దశలోనే ఆగిన ఆసుపత్రి నిర్మాణ పనులు….

పిల్లర్ దశలోనే ఆగిన ఆసుపత్రి నిర్మాణ పనులు ముధోల్,జనవరి 23 ( లోకంతీరు ) : పేరుకే నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో అభివృద్ధికి నిరంతరం కట్టుబడి ఉంటామని మాటలు చెప్పే పాలకులు అభివృద్ధిని విస్మరిస్తున్నారన్న విమర్శలు సర్వత్రా…