Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

జె పి ఏ పథకం క్రింద రెండు లక్షల రూపాయల చెక్కు అందజేత….

జె పి ఏ పథకం క్రింద రెండు లక్షల రూపాయల చెక్కు అందజేత ఎడపల్లి, సెప్టెంబర్ 03 ( లోకంతీరు ) :  ఎడపల్లి మండలం జానకంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో (జె పి ఏ లోన్), సభ్యులుగా ఉన్న పిట్ల గంగాధర్ అనే రైతు ప్రమాద వశత్తు సుమారు మూడు నెలల…

బీడీ కార్మికుల ఆగ్రహానికి గురి కాక తప్పదు…..

బీడీ కార్మికుల ఆగ్రహానికి గురి కాక తప్పదు . బి.మల్లేష్, తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (టి యు సి ఐ ) జిల్లా ఉపాధ్యక్షులు ఎడపల్లి, సెప్టెంబర్ 03 ( లోకంతీరు ) : గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారు…

అన్నం పరబ్రహ్మ స్వరూపం….

అన్నం పరబ్రహ్మ స్వరూపం ఎడపల్లి, సెప్టెంబర్ 03 ( లోకంతీరు ) :  అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అన్నం లేనిది ఏ ప్రాణి జీవించలేదు అన్నం ఎటువంటి లోటు లేకుండా దొరకడం అంటే సాక్షాత్తు ఆకాశి అన్నపూర్ణమ్మ గారు అన్నం ను వృధా చేయకుండా తగినంతగా…

మహనీయుడు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ……

మహనీయుడు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి  -- ఘనంగా వై ఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి  --- నివాళులర్పించిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి నిజామాబాద్ రూరల్,, సెప్టెంబర్ 02 ( లోకంతీరు ) : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర…

సాటాపూర్  గేట్ చౌరస్తాలో బీఆర్ఎస్ రాస్తారోకో…..

సాటాపూర్  గేట్ చౌరస్తాలో బీఆర్ఎస్ రాస్తారోకో ఎడపల్లి, సెప్టెంబర్ 02 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలం సాటపూర్ గేట్ చౌరస్తా వద్ద మంగళవారం మండల బీఆర్ఎస్ నాయకులు బోధన్ నిజామా బాద్ రహదారికి అడ్డంగా కూర్చుని రాస్త రోకో నిర్వహించారు బీఆర్ఎస్…

దుబ్బ తండాలో కేంద్ర బృందం పర్యటన…..

దుబ్బ తండాలో కేంద్ర బృందం పర్యటన ఎడపల్లి, సెప్టెంబర్ 02  ( లోకంతీరు ) : ఎడపల్లి మండలందుబ్బ తండా లో మంగళవారం కేంద్ర బృందం పర్యటించింది కేంద్ర ప్రభుత్వ పథకం(సుపోర్షక్) లో భాగంగా గ్రామంలోని పంచాయతీ కార్యాలయం తో పాటు అంగన్వాడి…

నిజామాబాదులో వ్యవసాయ అధికారి  తనిఖీలు….

నిజామాబాదులో వ్యవసాయ అధికారి  తనిఖీలు  - యూరియాను మోతాదులో వాడండి - వ్యవసాయ అధికారి రైతులకు తగు సూచనలు నిజామాబాద్ అర్బన్ , సెప్టెంబర్ 01 ( లోకంతీరు ) : నిజామాబాద్ నగరంలో ని పలు పురుగుల మందులు, యూరియా    దుకాణాల్లో అర్బన్ వ్యవసాయ అధికారి…

శ్రీ వీరభద్ర గణేష్ మండపం వద్ద అన్నదాన కార్యక్రమం….

శ్రీ వీరభద్ర గణేష్ మండపం వద్ద అన్నదాన కార్యక్రమం ఎడపల్లి , సెప్టెంబర్ 01 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలంలో గత ఐదు రోజుల నుండి వినాయక మండపాల వద్ద మండపాల నిర్వాహకులతో పాటు భక్తులు అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వినాయకుని నమ్ముకున్న…

ఎడపల్లిలో ఆశా వర్కర్లు అరెస్ట్…..

ఎడపల్లిలో ఆశా వర్కర్లు అరెస్ట్ ఎడపల్లి, సెప్టెంబర్ 01 ( లోకంతీరు ) :  సోమవారం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్ణయించుకోగా పోలీసులు ఆశా కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఎడపల్లి మండలం నుండి ఆశా కార్యకర్తలు పెద్ద ఎత్తున…