బాల త్రిపుర సుందరి దేవి ఆలయ నూతన కమిటీ నియామకo….
బాల త్రిపుర సుందరి దేవి ఆలయ నూతన కమిటీ నియామకo
ఎడపల్లి , ఆగస్టు 29 ( లోకం తీరు ) : ఎడపల్లి మండలం మంగల్ పాడ్ గ్రామంలోని బాల త్రిపుర సుందరి దేవి ఆలయ నూతన కమిటీని శుక్రవారం గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా బిల్లా…