Take a fresh look at your lifestyle.

సి పి ఐ పార్టీ జయంతి ని సక్సెస్ చేయాలి…

సి పి ఐ పార్టీ జయంతి ని సక్సెస్ చేయాలి నిజామాబాద్ అర్బన్,  డిసెంబర్ 22(లోకంతీరు ) : సమ సమాజ స్థాపన కోసం సిపిఐ పార్టీని ఏర్పాటు చేసి ఈనెల 26 తో 100 వ వసంతంలో అడుగెడుతున్న సందర్భంగా ఈ నెల 26 న నగరంలోని అంబేద్కర్ కాలనీలోని సిపిఐ పార్టీ…

వివేకానందను తీర్చి దిద్దింది రామ కృష్ణ పరమహంస దంపతులే….

వివేకానందను తీర్చి దిద్దింది రామ కృష్ణ పరమహంస దంపతులే  నిజామాబాద్ అర్బన్, డిసెంబర్ 22(లోకంతీరు ) : కలకత్తాలోని రామకృష్ణ మఠంలో రామ కృష్ణ పరమహంస ప్రియ శిష్యుడైన శిష్యుడైన "నరేంద్రుడిని వివేకానందుని"గా తీర్చి దిద్దిన ఘనత రామకృష్ణ పరమహంస-…

నేటి బాలలే రేపటి శాస్త్రవేత్తలు…..

నేటి బాలలే రేపటి శాస్త్రవేత్తలు - ఫ్యూచర్ స్కూల్ ప్రిన్సిపల్ ప్రవీణ్ ముధోల్, డిసెంబర్ 22 ( లోకంతీరు ) : నిర్మల్ జిల్లా ముధోల్ మండలానికి చెందిన ఎడ్మిడ్ లోని ఫ్యూచర్ కాన్సెప్ట్ పాఠశాలలో శనివారం శనివారం శ్రీనివాస రామానుజన్ జయంతి…

అనాధ కుటుంబానికి దుప్పట్లు పంపిణీ చేసిన కురుమ సాయిబాబా….

అనాధ కుటుంబానికి దుప్పట్లు పంపిణీ చేసిన కురుమ సాయిబాబా  ఎల్లారెడ్డి, డిసెంబర్ 14 (లోకంతీరు) : గత వారం రోజులుగా చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల వృద్ధులు చిన్నపిల్లలు బయట తిరగలేక పోతున్న సమయంలో రోజు బిక్షటన చేసి రోడ్డు పక్కన నివసిస్తున్న ఆ…

రౌండ్ టేబుల్ సమావేశం….

రౌండ్ టేబుల్ సమావేశం హైదరాబాద్ ,డిసెంబర్ 14(లోకంతీరు): సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అధ్యక్షతన హాజరైన ఎమ్మెల్సీ దేశపతి…

మల్టీ జోన్ 1 లో సీఐ బదిలీలు…….

మల్టీ జోన్ 1 లో సీఐ బదిలీలు నిజామాబాద్ క్రైమ్,, డిసెంబర్ 14 (లోకంతీరు): మల్టీజోన్-1 పరిధిలో వెయిటింగ్లో ఉన్న ఐదుగురు సీఐలకు పోస్టింగ్లు ఇచ్చారు. ఈ మేరకు ఐజీ చంద్రశేఖర్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ సీఐగా ఎం.రమేశ్,…

ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇద్దరు అధ్యాపకులకు డాక్టరేట్… సన్మానం..!

ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇద్దరు అధ్యాపకులకు డాక్టరేట్... సన్మానం..! ఎల్లారెడ్డి, డిసెంబర్ 12 ( లోకంతీరు) : ఎల్లారెడ్డి మండలంలోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో వ్యాపార,వాణిజ్య శాస్త్రం,గణిత శాస్త్రం విభాగంలో పనిచేస్తున్న అధ్యాపకులు…

మోహన్ బాబుకు వెంటనే అరెస్టు చేయాలి….

మోహన్ బాబుకు వెంటనే అరెస్టు చేయాలి - జర్నలిస్టుల డిమాండ్ నిజామాబాద్,డిసెంబర్ 11(లోకంతీరు): జర్నలిస్ట్ ల దాడి చేసిన మోహన్ బాబుకు వెంటనే అరెస్టు చేయాలని నిజామాబాద్ జిల్లా జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్…

మెడికల్ షాపులో చోరీ…

మెడికల్ షాపులో చోరీ ఆర్ముర్ ,డిసెంబర్ 11(లోకంతీరు): ఆర్మూర్ లో బుధవారం తెల్లవారు దొంగలు బీభత్సం సృష్టించారు. బస్టాండ్ సమీపంలోని ఓ మెడికల్ షాప్లో చోరీ చేశారు. ఉదయం 4 గంటలకు గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడినట్లు సీసీ కెమెరాల్లో…

ఎస్బిఐ సర్వీస్ పాయింట్లో దొంగతనం….

ఎస్బిఐ సర్వీస్ పాయింట్ లో దొంగతనం నిజామాబాద్ క్రైమ్ , నవంబర్ 24 ( లోకంతీరు ) : నిజామాబాద్ నగరంలోని పెద్దబజార్ నందు గల వాటర్ ట్యాంక్ దగ్గర గల ఎస్బిఐ, సర్వీస్ పాయింట్ నందు 17 వేల రూపాయల నగదు దొంగతనం చేయడం జరిగింది. ఈ యొక్క సర్వీస్…