Take a fresh look at your lifestyle.
Browsing Category

Crime

ఇష్టారాజ్యంగా మొరం తవ్వకాలు…….

ఇష్టారాజ్యంగా మొరం తవ్వకాలు... - SIR బిజీలో అధికారులు! - ఇదే అవకాశంగా భావిస్తున్న మొరం వ్యాపారులు   - ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి నిజామాబాద్, జూన్ 26 ( లోకంతీరు న్యూస్ ) : జిల్లాలో పలుచోట్ల మొరం అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా…

కోటగిరి పోలీస్ స్టేషన్ ను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్…..

కోటగిరి పోలీస్ స్టేషన్ ను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్ పోలీస్ ఇమేజ్ పెంచే విధంగా ప్రతీ సిబ్బంది నిక్కచ్చిగా విధులు నిర్వహించాలి ఫిర్యాదుదారులకు సత్వర న్యాయం జరిగేటట్లు చర్యలు తీసుకోవాలి నిజామాబాద్, జూన్ 25 (…

జిల్లాలో పదోన్నతి పొందిన కానిస్టేబుల్ లు …..

జిల్లాలో పదోన్నతి పొందిన కానిస్టేబుల్ లు   నిజామాబాద్ క్రైమ్ , జూన్ 23 ( లోకంతీరు న్యూస్ ) :  నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు కానిస్టేబుల్ లు హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ పొందిన వారిని పోలీస్ కమిషనర్  అభినందించారు. వివరాలలోకి వెళితే…

ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఇంట్లో ఏసీబీ సోదాలు…..

ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. - అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు  నిజామాబాద్, జూన్ 23 (లోకంతీరు న్యూస్ ) : నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ (Excise Superintendent) కొమ్మూరి మల్లారెడ్డిపై ఏసీబీ అక్రమాస్తుల కేసు నమోదు…

పోలీసు ప్రజావాణి కార్యక్రమంలో 17 ఫిర్యాదులు……

పోలీసు ప్రజావాణి కార్యక్రమంలో 17 ఫిర్యాదులను స్వీకరించిన పోలీస్ కమిషనర్ నిజామాబాద్, జూన్ 22 ( లోకంతీరు న్యూస్ ) : సోమవారం నాడు నిజామాబాదు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య…

బ్రేకింగ్ న్యూస్………

 బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య బాసర, ఫిబ్రవరి 25 ( లోకంతీరు ) :  బాసర ట్రిపుల్ ఐటీలో చదువుతున్న ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య మృతురాలు వనపర్తి జిల్లాకు చెందిన వసంతగా గుర్తింపు.డెడ్ బాడీని గుట్టు చప్పుడు కాకుండా సిబ్బంది…

ప్రైవేట్ ఆసుపత్రి లో యువకుని మృతి….. 

ప్రైవేట్ ఆసుపత్రి లో యువకుని మృతి..... -  వైద్యుల నిర్లక్ష్యం అంటున్న బాధితులు  నిజామాబాద్ క్రైమ్ , ఫిబ్రవరి 25 ( లోకంతీరు ) : చెవి నొప్పితో వచ్చిన యువకుడు మృతి చెందిన సంఘటన బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు…

సెక్యూరిటీ గార్డ్ మృతి…..

సెక్యూరిటీ గార్డ్ మృతి  ఎడపల్లి , ఫిబ్రవరి 13 ( లోకంతీరు  ) : నిజామాబాద్ జిల్లా రెంజల్ గ్రామానికి చెందిన గాండ్ల సతీష్ (30) , ప్రమాదంలో మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. సతీష్ నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీగా విధులు…

దొంగ ఓట్ల కలకలం…. ఇద్దరు అరెస్ట్ !

దొంగ ఓట్ల కలకలం.. ఇద్దరు అరెస్ట్ ! ఎడపల్లి , ఫిబ్రవరి11 ( లోకంతీరు ) : బోధన్ పట్టణంలో జరుగుతున్న ఎన్నికల పోలింగ్ పర్వంలో దొంగ ఓట్ల కలకలం రేగింది. రాకాసిపేట్‌లోని బూత్ నంబర్ 24, గోశాల ఏరియాలోని బూత్ నంబర్ 78లో ఇతరుల పేర్లతో ఓట్లు వేసేందుకు…

భూపాలపల్లిలో దారుణం…..

8 ఏళ్ల చిన్నారి పై అఘాయిత్యం భూపాలపల్లి , ఫిబ్రవరి 09 ( లోకంతీరు ) : భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రేగొండ మండలం లోని ఎనిమిదేళ్ల చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటున్న క్రమంలో ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని మరో…