Take a fresh look at your lifestyle.
Browsing Category

Devotional

సోమవారం దుర్గాదేవి ప్రతిష్టాపన మహోత్సవము….

సోమవారం దుర్గాదేవి ప్రతిష్టాపన మహోత్సవము ఎడపల్లి, సెప్టెంబర్ 21 ( లోకంతీరు ) : స్వస్యశ్రీ. విశ్వనామా సం,,ర అశ్వయుజ శు,: పాడ్యమి 22-09-2025 సోమవారం రోజున ఉదయం 10 గంటల ఏడు నిమిషాలకు శ్రీ దుర్గా దేవి ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం కలదు కావున…

ఇందూరులో తొలి శ్రీ వారాహి దేవి ఆలయం ….

ఇందూరులో తొలి శ్రీ వారాహి దేవి ఆలయం  సెప్టెంబర్ 22న శోభాయాత్ర  నిజామాబాద్, సెప్టెంబర్ 21 ( లోకంతీరు ) :  నిజామాబాద్ జిల్లాలోని ఇందూరు నగరంలో ప్రప్రథమంగా శ్రీ వారాహి దేవి ఆలయ నిర్మాణం జరుగుతోంది. ఈ సందర్భంగా అమ్మవారికి పంచలోహ నూతన…

బోధన్ సార్వజక్ దేవి ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా నంద్యాల శ్యామ్…..

బోధన్ సార్వజనిక్ దేవి ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా నంద్యాల శ్యామ్ ఎడపల్లి, సెప్టెంబర్ 16 ( లోకంతీరు ) :  బోధన్ పట్టణంలోని శ్రీ చెక్రేశ్వర శివాలయం ఆవరణలో సార్వజనిక్ దేవి ఉత్సవ కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో నంద్యాల శ్యామ్ ను అధ్యక్షునిగా…

బాల త్రిపుర సుందరి దేవి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భూమి పూజ……

బాల త్రిపుర సుందరి దేవి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భూమి పూజ ఎడపల్లి,  సెప్టెంబర్ 10 ( లోకంతీరు )  : ఏడపల్లి మండలం మంగళ్ పాడ్ గ్రామంలోని, బాల త్రిపుర సుందరీ దేవి ఆలయ పాలకవర్గం సభ్యుల ఆధ్వర్యంలోబుధవారము, దేవి మండపo ఏర్పాటుకు భూమి పూజ…

నయాబాద్ శ్రీ మహాలక్ష్మి ఉత్సవ కమిటీ ఏకగ్రీవం….

నయాబాద్  శ్రీ మహాలక్ష్మి ఉత్సవ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక - అధ్యక్షులు ఊరడి ప్రదీప్ యాదవ్ ఎడపల్లి, సెప్టెంబర్ 11 ( లోకంతీరు ) :  ఎడపల్లి గ్రామంలో శ్రీ మహాలక్ష్మి ఉత్సవ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఉత్సా కమిటీ అధ్యక్షులు ప్రదీప్…

శ్రీ బాలయోగి పిట్ల కృష్ణ మహారాజ్ జన్మదిన వేడుకలు…..

హిందువులను సంఘటితం చేస్తున్నటువంటి శ్రీ బాలయోగి పిట్ల కృష్ణ మహారాజ్ జన్మదిన వేడుకలు ఎడపల్లి , సెప్టెంబర్ 09  ( లోకంతీరు ) : యువత చదువుతో పాటు ఆధ్యాత్మికచింతన అలవర్చుకోవాలని పిట్లకృష్ణ మహారాజ్ భక్త బృందం శిష్యులు అన్నారు.నిజామాబాద్  …

ఎడపల్లిలో దుర్గదేవి నూతన ఉత్సవ కమిటీ…..

ఎడపల్లిలో దుర్గదేవి నూతన ఉత్సవ కమిటీ ఎడపల్లి, సెప్టెంబర్ 08  ( లోకంతీరు ) :  దేవి నవరాత్రి 30వ వార్షికోత్సవ ఉత్సవ కమిటీ నీ అనగా 08-09-2025 సోమవారం రోజున దాస్ హనుమాన్ మందిర్ దేవి హల్ దగ్గర దుర్గాదేవి నూతన కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం…

జానకంపేట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ద్వారాలు మూసివేత….

జానకంపేట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ద్వారాలు మూసివేత ఎడపల్లి, సెప్టెంబర్ 07 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలం జానకంపేట గ్రామ శివారులో గల పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ఆలయ కమిటీ అధికారులు పురోహితులు ఆదివారం ఉదయం, 11,25…

తొమ్మిది రోజుల్లో గణేష్ నిమజ్జనం…..

ఎడపల్లి మండలంలోని పలు గ్రామాలలో తొమ్మిది రోజుల్లో గణేష్ నిమజ్జనం ఎడపల్లి, సెప్టెంబర్ 05 ( లోకంతీరు ) :  ఎడపల్లిమండలంలోని మంగల్ పహాడ్,కుర్నాపల్లి , జానకంపేట,తానాకలన్ ,జైతాపూర్, ఏఆర్పి క్యాంప్, ఆయా గ్రామాలలో గురువారం గణేష్ వినాయక…

నేడు వినాయక విగ్రహాల శోభయాత్ర….

నేడు వినాయక విగ్రహాల శోభయాత్ర ఎడపల్లి, సెప్టెంబర్ 05 ( లోకంతీరు ) : ఏడపల్లి మండలంలో సుమారు క్రితం వినాయక మండపాల నిర్వాహకులు వినాయక చవితి పండగ సందర్భంగా మండపాలలో వినాయకుని విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రతిరోజు సాయంత్రం ఉదయం ప్రత్యేక పూజలు…