Take a fresh look at your lifestyle.
Browsing Category

Devotional

బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం….

బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం బైంసా, ఫిబ్రవరి 05 ( లోకంతీరు ) : బైంసా మండలం లోని కోతుల్ గాం గ్రామం లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై సంతోషం వ్యక్తం చేస్తూ బిజెపి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి…

సీనియర్ న్యాయవాది సదానంద్ రెడ్డి మృతి కి సంతాపం తెలిపిన బార్ అసోసియేషన్…….

సీనియర్ న్యాయవాది సదానంద్ రెడ్డి మృతి కి సంతాపం తెలిపిన బార్ అసోసియేషన్....... నిజామాబాద్ అర్బన్, జనవరి 23 (లోకంతీరు): నిజామాబాద్ బార్ అసోసియేషన్ సీనియర్ పొద్దుటూరు సదానంద్ రెడ్డి గురువారం మృతి చెందారు.ఆర్మూర్ మండలం ఇస్సపల్లి…

బోసి గ్రామ సభ రసాభస………

బోసి గ్రామ సభ రసాభస  -  ఉన్నవారికి రేషన్ కార్డులు.... మరి రాని వారి పరిస్థితి ఏంటి? -  ఏది వాస్తవం ఏది అవాస్తవం?  -  అయోమయంలో బోసి గ్రామస్తులు ? - గ్రామ ప్రజల సంక్షేమ పథకాల  కల నెరవేరేనా ? - భోసి గ్రామసభ కార్యక్రమంకు హాజరైన మార్కెట్…

ద్వితీయ బహుమతి పొందిన జిల్లా వాసి ….

ద్వితీయ బహుమతి పొందిన జిల్లా వాసి  కామారెడ్డి జిల్లా, జనవరి 18 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సోనాలిక ట్రాక్టర్ షో రూమ్ లో జువ్వాడి గ్రామానికి చెందిన లక్ష్మణ్ రావు సోనాలిక ట్రాక్టర్ ను దసరా, దీపావళి ఆఫర్ లో కొనుగోలు…

ఆటలతో శరీర దృఢత్వం…

ఆటలతో శరీర దృఢత్వం - జిల్లాజడ్జి కుంచాల సునీత  నిజామాబాద్ అర్బన్, జనవరి 18 ( లోకంతీరు ) : పని విధానంలో పడి ఆట,పాటలకు దూరం అయిన పరిస్థితుల బయటపడాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు.ఆటలతో శారీరక,మానసిక పునరుత్తేజానికి…

మృతుని కుటుంబానికి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు సమత ఫౌండేషన్ చైర్మన్ సమత సుదర్శన్ భరోసా….

మృతుని కుటుంబానికి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు సమత ఫౌండేషన్ చైర్మన్ సమత సుదర్శన్ భరోసా ముధోల్, జనవరి 18 ( లోకంతీరు ) : నర్సాపూర్ (జి)మండలంలోని అంజని తండా గ్రామానికి చెందిన జాదవ్ శ్రీనివాస్ గత 11 రోజులు క్రితం మరణించడం జరిగింది.ఈ విషయం…

నందమూరి తారక రామారావు వర్ధంతి ఘనంగా వేడుకలు….

నందమూరి తారక రామారావు వర్ధంతి ఘనంగా వేడుకలు ముధోల్, జనవరి 18 ( లోకంతీరు ) : భైంసా పట్టణంలోని తెలుగుదేశం కార్యాలయం లో ఎన్టీఆర్ వర్ధంతి జనసేన, తెలుగుదేశం పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.అనంతరం అయన చిత్ర పటానికి ఫుల మాలలు వేసి…

డబ్బులకు డప్పులకు జరుగుతున్న పోరును విజయవంతం చేయాలి….

డబ్బులకు డప్పులకు జరుగుతున్న పోరును విజయవంతం చేయాలి  - జిల్లా ఎమ్మార్పీఎస్ ఇంఛార్జి మంథని సామెల్ మాదిగ  కామారెడ్డి జిల్లా, జనవరి 18 ( లోకంతీరు ) : డబ్బులకు డప్పులకు జరుగుతున్న పోరులో తాడోపేడో తేల్చుకునేందుకు ఎమ్మార్పీఎస్ అధినేత…

కేజీబీవీ నాన్ టీచింగ్, వర్కర్స్ అసోసియేషన్ ఏకగ్రీవంగా ఎన్నిక…..

కేజీబీవీ నాన్ టీచింగ్, వర్కర్స్  అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎం.సుధాకర్ ఏకగ్రీవ ఎన్నిక నిజామాబాదు, జనవరి 18 ( లోకంతీరు ) :  ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్, వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర నిర్మాణ జనరల్ బాడీ సమావేశం హైదరాబాద్ లోని…

నెంబర్ ప్లేట్ లేని, సౌండ్ పొల్యూషన్ వాహనాలు సీజ్….

నెంబర్ ప్లేట్ లేని వాహనాలు, సౌండ్ పొల్యూషన్ వాహనాలు సీజ్ నిజామాబాద్, జనవరి 14 ( లోకంతీరు ) :  ఈ రోజు నిజామాబాద్ RTC బస్ స్టాండ్ వద్ద ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, సబ్ ఇన్స్పెక్టర్ చంద్ర మోహన్, రహ్మతుల్లా మరియు సిబ్బంది నెంబర్ ప్లేట్…