Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

జిల్లాలో అరుదైన ఆదిమానవుల తావులు, రాతి చిత్రాల నెలవులు….

జిల్లాలో అరుదైన ఆదిమానవుల తావులు, రాతి చిత్రాల నెలవులు - జిల్లెల్ల సరిగుండ్ల గుట్టలో రాతి చిత్రాలు.. - కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు తెలుగులోకి తెచ్చిన సందర్భం.. సిరిసిల్ల, జులై 16 ( లోకంతీరు న్యూస్ ) : మన పూర్వీకులైన…

మంచిప్ప–కొండెం చెరువు ప్రాజెక్టును పాత డిజైన్‌తోనే పూర్తి చేస్తాం….

మంచిప్ప–కొండెం చెరువు ప్రాజెక్టును పాత డిజైన్‌తోనే పూర్తి చేస్తాం – ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి - కాంగ్రెస్ డిజైన్ ను రద్దు చేసి కమీషన్లకు గత ప్రభుత్వం కక్కుర్తి పడ్డది  - 1300 కోట్లతో అయ్యే పనిని…

ప్రభుత్వ ఆసుపత్రి సమస్యలపై ప్రత్యేక దృష్టి…..

ప్రభుత్వ ఆసుపత్రిలోని సమస్యలపై ప్రత్యేక దృష్టి - మరమ్మతులపై దృష్టి సారించాలి.... - వచ్చే సమావేశానికల్లా పరిష్కరించాలి.... - హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ నిజామాబాద్ జులై 15 ( లోకంతీరు న్యూస్  )…

వసతులు మా బాధ్యత.. నాణ్యమైన వైద్య సేవలు మీ బాధ్యత

వసతులు మేము కల్పిస్తాం మంచి వైద్య సేవలు మీరందించండి - ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి -  2:30 గంటల పాటు సాగిన సమావేశం -  పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం -  మెరుగైన వైద్యం అందించి.. మంచి పేరు తేవాలి - జీజీహెచ్…

ఉమ్మడి నిజామాబాద్ అభివృద్ధే లక్ష్యం…..

ఉమ్మడి నిజామాబాద్ అభివృద్ధే లక్ష్యం మాట నిలబెట్టుకుంటున్న మహేష్ కుమార్ గౌడ్  నిజామాబాదు, జులై 15 ( లోకంతీరు న్యూస్ ) : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అభివృద్ధి కోసం ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ…

భీంగల్ అభివృద్ధి పనులపై హెచ్చరిక గడువు దాటితే పోరాటమే…..

భీంగల్ అభివృద్ధి పనులపై హెచ్చరిక గడువు దాటితే పోరాటమే - ఆగస్టు 15లోపు భీంగల్ లో నాలుగు ప్రధాన పనులు పూర్తి చేయాలి.. లేదంటే ఆగస్టు 16 నుంచి ఉద్యమం ఉధృతం - 100 పడకల ఆసుపత్రి, బస్ డిపో, మార్కెట్ యార్డ్, రోడ్ల పనులు వెంటనే పూర్తి చేయాలి -…

మిట్ట మధ్యాహ్నంమే రెండు ఇండ్లలో చోరీ..!

మిట్ట మధ్యాహ్నంమే రెండు ఇండ్లలో చోరీ..! ఎస్ ఐ ఆర్ నింపేలోపే.... నిర్మల్ /  భైంసా క్రైమ్ , జులై 15 ( లోకంతీరు న్యూస్ ) : ఎస్ ఐ ఆర్ ఫార్మ్ నింపి వచ్చే లోపే బైంసా పట్టణంలోని ఓ ఇంట్లో మధ్యాహ్నమే దొంగలు చోరబడి,దోచేసిన ఘటన పట్టణంలో…

ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య అందించాలి….

ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య అందించాలి - సానుకూలంగా స్పందించిన జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్.  - హర్షం వ్యక్తం చేసిన ప్రెస్ క్లబ్ కార్యవర్గం. నిజామాబాద్, జులై 14 ( లోకంతీరు న్యూస్ ) : అర్హులైన…

అక్రమంగా ఇసుకను మళ్లించిన ఆర్.ఐ……

అక్రమంగా ఇసుకను మళ్లించిన ఆర్.ఐ  - సస్పెండ్ చేసిన కలెక్టర్...  నిజామాబాద్, జూలై 14 ( లోకంతీరు న్యూస్ ) : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల పేరిట ఇసుకను అక్రమంగా దారి మళ్లించాడనే ఫిర్యాదు మేరకు, మెండోరా రెవెన్యూ ఇన్స్ పెక్టర్ (ఆర్ఐ) సదానంద్ ను…

5.1 కిలోల గంజాయి పట్టివేత …..

5.1 కిలోల గంజాయి పట్టివేత  నిజామాబాద్, జులై 13 ( లోకంతీరు న్యూస్ ) :  ఈ రోజు మధ్యాహ్నం ఎస్ హెచ్ ఓ నిజామాబాద్ టీం ట్రైన్ చెకింగ్లో భాగంగా సంబల్పూర్ టు నాందేడ్ వెళ్తున్న నాగవల్లి ఎక్స్ప్రెస్ నందు అక్రమంగా గంజాయి తరలిస్తున్న బీహార్ కు…