Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

అధికార లాంఛనాల మధ్య కానిస్టేబుల్ అంత్యక్రియలు…..

నిజామాబాదులో  హత్యకు గురైన సిసిఎస్ కానిస్టేబుల్  ప్రమోద్  అంత్యక్రియలు . కానిస్టేబుల్ అంత్యక్రియల్లో పాల్గొన్న ఐ.జి.పి, . పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఐ.పీ.ఎస్  నిజామాబాద్, అక్టోబర్ 18 ( లోకంతీరు ) : నిజామాబాదులో శుక్రవారం రాత్రి…

బోధన్ డివిజన్ పరిధిలో నేడు విద్యుత్ అంతరాయం….

బోధన్ డివిజన్ పరిధిలో నేడు విద్యుత్ అంతరాయం ఎడపల్లి, అక్టోబర్ 17 ( లోకంతీరు ) : బోధన్ డివిజన్ పరిధిలోని 33/11 కె.వి.ఎస్.ఎస్ సబ్స్టేషన్ లలో మూడవ శనివారం సందర్భంగా మరమ్మత్తుల పనులు చేపడుతున్నందున శనివారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి 5 గంటల…

మంగల్ పాడ్ జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాల లో విద్యార్థులకు అవగాహన సదస్సు….

మంగల్ పాడ్ జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాల లో విద్యార్థులకు అవగాహన సదస్సు ఎడపల్లి, అక్టోబర్ 17 ( లోకంతీరు) :   ఏడపల్లి మండలంలోని మంగల్ పాడ్ గ్రామంలో జరిగిన"తల్లి దండ్రుల, వయోవృద్దుల రక్షణ మరియు పోషణ,సంక్షేమ చట్టం -అవగాహన " కార్యక్రమం లో వక్తలుగా…

బోధన్ డివిజన్ పరిధిలో నేడు విద్యుత్ అంతరాయం…….

బోధన్ డివిజన్ పరిధిలో నేడు విద్యుత్ అంతరాయం ఎడపల్లి, అక్టోబర్ 17 ( లోకంతీరు ) : బోధన్ డివిజన్ పరిధిలోని 33/11 కె.వి.ఎస్.ఎస్ సబ్స్టేషన్ లలో మూడవ శనివారం సందర్భంగా మరమ్మత్తుల పనులు చేపడుతున్నందున శనివారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి 5…

ఎడపల్లి గ్రామానికి చెందిన కంటేడి గంగాధర్ నేత్ర దానం…..

ఎడపల్లి గ్రామానికి చెందిన కంటేడి గంగాధర్ నేత్ర దానం ఎడపల్లి, అక్టోబర్ 17 ( లోకంతీరు ) :  ఎడపల్లి గ్రామానికి చెందిన కంటెడి గంగాధర్ (60) మృతి చెందారు.తన మరణాంతరం నేత్రాలను దానం చేసి ఇతరులకు చూపునిస్తానని గతంలో లయన్స్ ప్రతినిధులకు …

బోధన్ లో బీసీ సంఘాల జేఏసీ కార్యచరణ…..

బోధన్ లో బీసీ సంఘాల జేఏసీ కార్యచరణ ఎడపల్లి, అక్టోబర్ 16 ( లోకంతీరు ) : బోధన్ నియోజకవర్గంలో బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 18న జరగనున్న బీసీ రాష్ట్ర బంద్ విజయవంతం చేయడానికి కార్యచరణ ప్రారంభమైంది ఈ సందర్భంగా జేఏసీ నాయకులు ప్రతి టిఫిన్…

ఎడపల్లి మండలంలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు …..

ఎడపల్లి మండలంలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు  ఎడపల్లి, అక్టోబర్ 12 ( లోకంతీరు ) :  ఎడపల్లి మండలంలోని పలు గ్రామాలలో ఆదివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు మహిళలు భాజా భజంత్రీల మధ్య బోనాలను ఎత్తుకొని ఊరేగింపుగా గ్రామ దేవతల ఆలయాలకు వెళ్లి…

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు…..

ఎడపల్లి మండలంలోని పలు గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ఎడపల్లి, అక్టోబర్ 08 ( లోకంతీరు ) :  ఎడపల్లి మండల కేంద్రంలోని ఇందిరా క్రాంతి పథకం (ఐకెపి) ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎడపల్లి…

జానకంపేట్ ప్రయాణ ప్రాంగణం పై ఆర్టీసీ అధికారులు దృష్టి పెట్టాలి…..

ఆర్టిసి అధికారులు ఎడపల్లి జానకంపేట్ ప్రయాణ ప్రాంగణంపై దృష్టి పెట్టాలని ప్రయాణికుల ఆవేదన ఎడపల్లి, అక్టోబర్ 07 ( లోకంతీరు ) :  బోధన్, నిజామాబాద్, వయా జానకంపేట మీదుగా బాసర పట్టణ ప్రాంతాలకు ప్రయాణికులు ప్రయాణం చెయ్యడానికి ప్రధాన కేంద్రమైన…