Take a fresh look at your lifestyle.
Browsing Category

Crime

ప్రైవేట్ వైద్యం ప్రాణాలతో చెలగాటమా..?

నిద్రపోతున్న అధికార యంత్రాంగం విచ్చలవిడిగా రెచ్చిపోతున్న ప్రైవేటు ఆసుపత్రులు జిల్లా అధికారుల పర్యవేక్షణ లోపమేనా కామారెడ్డి ప్రతినిధి , ఆగస్టు 18 ( లోకంతీరు ) : కామారెడ్డి పట్టణ కేంద్రంలో ప్రైవేటు ఆసుపత్రుల ఆగడాలకు

రాఖీ కట్టుకొని వస్తుండగా రోడ్డు ప్రమాదం యువకుడు మృతి…..

రాఖీ కట్టుకొని వస్తుండగా రోడ్డు ప్రమాదం యువకుడు మృతి ఎడపల్లి, ఆగస్టు 10 ( లోకంతీరు ) : నవీపేట్ మండల్ జగ్గారావు పారం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి వివరాలు ఇలా ఉన్నాయి మృతుడు బాసర్ కు చెందిన సాయిబాబు (19) పోలీసులు…

ఏక కాలంలో పట్టుబడ్డ కార్మిక శాఖ అధికారులు….

మంచిర్యాల జిల్లాలో ఎ.సి.బి దాడులు ఏక కాలంలో పట్టుబడ్డ ఇద్దరు అధికారులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో చీఫ్ , జూలై 18 ( లోకంతీరు) : మంచిర్యాల జిల్లాలో శుక్రవారం జరిపిన ఎ.సి.బి దాడుల్లో ఏక కాలంలో పట్టుబడ్డ ఇద్దరు అధికారులు…

టిప్పర్ ఢీ కొట్టడంతో వ్యక్తికి తీవ్ర గాయాలు…..

టిప్పర్ డి వ్యక్తికి తీవ్ర గాయాలు     నిజామాబాద్, జులై 18 ( లోకంతీరు ) : నిజామాబాద్ నగర శివారులో పెద్దమ్మ తల్లి రోడ్ నుండి ప్రక్కన గల అను అపార్ట్మెంట్ వెనుక మార్గం నుండి వెళ్తున్న TS16FA9465 నుంబరు గల పల్సర్ ద్విచక్ర వాహనం నకు అదే…

సలాబత్ పూర్ రవాణా శాఖకార్యాలయం పై ఏసీబీ దాడులు

సలాబత్ పూర్ రవాణా శాఖకార్యాలయం పై ఏసీబీ దాడులు -- ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులను అదుపులోకి...? -- నగదు స్వాధీనం ఇద్దరి అధికారులపై విచారణ..? కామారెడ్డి ప్రతినిధి,  జూన్ 26 ( లోకంతీరు ) : తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దు ప్రాంతమైన జూకల్…

అక్రమ భూ కబ్జాలు అడ్డొస్తే అట్రాసిటీ కేసులు…

అక్రమ భూ కబ్జాలు అడ్డొస్తే అట్రాసిటీ కేసులు - భూకబ్జాదారునిపై చర్యలు తీసుకోవాలి - మీడియా సమావేశంలో బాధితుల ఆవేదన నిజామాబాద్, మే 31 ( లోకంతీరు ) : తమ భూముల్ని అక్రమంగా భూకబ్జాకు పాల్పడుతూ అడ్డుకుంటున్న తమపై అట్రాసిటీ కేసులు బనాయిస్తూ…

ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ సొర చేప …..

ఏసీబీకి చిక్కిన పంచాయతీ రాజ్ సీనియర్ అసిస్టెంట్ నిజామాబాద్ , ఏప్రిల్ 21 ( లోకంతీరు ) : పంచాయతీ రాజ్ శాఖలో రోజు రోజుకు అవినీతి పెరుగుతుంది.ఏదైనా పని పూర్తి అయినా తర్వాత ఏం బి పూర్తి కావాలంటే కాసులిస్తే గాని ఫైల్ ముందుకు సాగదు.మెసర్…

జిల్లా కేంద్రంలో పట్టుబడిన పిడిఎస్ బియ్యం……

జిల్లా టాస్క్ ఫోర్స్ టీమ్ దాడిలో పట్టుబడిన పిడియస్ బియ్యం నిజామాబాద్, ఏప్రిల్ 05 ( లోకంతీరు ) : నిజామాబాద్ సిపీ పి. సాయి చైతన్య, ఐ పీ యస్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్…

యువత బెట్టింగ్ ఊబిలో పడద్దు……

యువత బెట్టింగ్ ఊబిలో పడద్దు బంగారు భవిష్యత్తు ..నాశనం చేసుకోవద్దు.... పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడి..... నిజామాబాద్ , ఎప్రిల్ 04 ( లోకంతీరు ) : యువత బెట్టింగ్ ఊబిలో పడి వారి జీవితాలను నాశనం చేసుకోవద్దని…

బాసర వేద పాఠశాల విద్యార్థి అనుమానస్పద స్థితిలో మృతి……

బాసర వేద పాఠశాల విద్యార్థి అనుమానస్పద స్థితిలో మృతి వేద విద్యార్థి పై దాడి ఘటన మరువక ముందే మరొక ఘటన... అనుమానాలకు తావిస్తున్న చిన్నారుల వరస సంఘటనలు... పవిత్ర పుణ్యక్షేత్రం బాసరలో వేద పాఠశాల విద్యార్థులపై జరుగుతున్న…