Take a fresh look at your lifestyle.
Browsing Category

politics

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వివిధ గ్రామాలలో భూమి పూజ….

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వివిధ గ్రామాలలో భూమి పూజ ఎడపల్లి, ఆగస్టు 10 ( లోకంతీరు ) :  నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారు మంజూరు చేసిన ఎంపీ ల్యడ్స్ నిధులతో ఆదివారం రోజున బోధన్ మండలంలోని మినార్ పల్లి లోని సేవాలాల్…

జిల్లా ప్రజల ఆకాంక్ష, విద్యార్థుల పోరాట ఫలితం ఇంజనీరింగ్ కళాశాల…

జిల్లా ప్రజల ఆకాంక్ష, విద్యార్థుల పోరాట ఫలితం ఇంజనీరింగ్ కళాశాల  - పి.డి.ఎస్.యు నిజామాబాద్, ఆగష్టు 01 ( లోకంతీరు ) : నిజామాబాద్ జిల్లాకు ఇంజనీరింగ్ కాలేజీని ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని స్వాగతిస్థూ నిజామాబాద్…

నిర్దేశిత లక్ష్యాల సాధనకు అంకిత భావంతో కృషి చేయాలి…

నిర్దేశిత లక్ష్యాల సాధనకు అంకిత భావంతో కృషి చేయాలి - జిల్లా అధికారులతో సమీక్షలో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి నిజామాబాద్, ఆగస్టు 01 ( లోకంతీరు, ) :  నిర్దేశిత లక్ష్యాల సాధన కోసం అధికారులు అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్…

ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ పెంచాలి….

ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ పెంచాలి ఎడపల్లి, ఆగస్టు 01( లోకంతీరు ):  ముఖ్యమంత్రి ఎనమూల రేవంత్ రెడ్డి ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం చేయూత పెన్షన్ లన్ని తక్షణమే పెంచాలని, నూతన పింఛన్ లను మంజూరు చేయాలని వికలాంగుల హక్కుల పోరాట…

సీఎం కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి….

తెలంగాణ యూనివర్సిటీ కి నూతనంగా ఇంజనీరింగ్ కళాశాలఏర్పాటు - గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల చిరకాల కల నెరవేరింది - సంబరాలు జరుపుకున్న విద్యార్థులు నిజామాబాద్ రూరల్  , జులై 31 ( లోకంతీరు ) : నిజామాబాద్ జిల్లాలో 30 సంవత్సరాల చిరకాల కల…

బిఆర్ఎస్, బిజెపి తోడుదొంగలు…..

బిఆర్ఎస్, బిజెపి తోడుదొంగలు  -- బీసీలకు అన్యాయం చేసిన పార్టీ బి ఆర్ ఎస్  -- 30 లక్షలతో సొసైటీ గోదాం నిర్మాణానికి భూమి పూజా చేసిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ధర్పల్లి, జూలై 30 ( లోకంతీరు ) :  గత పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్,…

అరిగోస పడుతున్న డబల్ బెడ్ రూమ్ బాధితులు…..

అరిగోస పడుతున్న డబల్ బెడ్ రూమ్ బాధితులు ఎడపల్లి, జూలై 30 ( లోకంతీరు ) :  నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో గల తానాకాలన్ గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ లో నివాసం ఉంటున్న జనాలు అరిగోస పడుతున్నారు. వివరాల్లోకెళ్తే తానాకాలన్ గ్రామంలోనీ…

ఆదివాసులను రాజకీయంగా చైతన్యం చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ….

ఆదివాసులను రాజకీయంగా చైతన్యం చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం  -- తెలంగాణ ఆదివాసి కాంగ్రెస్ బినియది కార్యకర్తల సమ్మేళన్ -  కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి నిజామాబాద్, జూలై 29 ( లోకంతీరు ) : ఆదివాసులను రాజకీయంగా…

మాల మహానాడు కమిటీ ఆద్వర్యంలో బెల్లంపల్లి నూతన మున్సిపల్ కమిషనర్ కు సన్మానం……

మాల మహానాడు కమిటీ ఆద్వర్యంలో బెల్లంపల్లి నూతన మున్సిపల్ కమిషనర్ కు సన్మానం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో చీఫ్ , జూలై 16 ( లోకంతీరు ) : మాల మహానాడు బెల్లంపల్లి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి నూతన మున్సిపల్ కమిషనర్ గా ఇటీవల పదవి…

ఏకగ్రీవంగా వీడిసి కమిటి ఎన్నిక…..

ఏకగ్రీవంగా వీడిసి కమిటి ఎన్నిక - పోటీతత్వంతో గ్రామాభివృద్ధికి పాటుపడుతాం తానుర్  , జూన్ 27 ( లోకంతీరు )  : పోటీతత్వంతో ముందుకు వెళ్లి గ్రామాభివృద్ధికి పాటు పడతామని నూతనంగా ఎన్నికైన బోసి వీడిసి కమిటీ సభ్యులు అన్నారు.గురువారం రాత్రి…