Take a fresh look at your lifestyle.
Browsing Category

Sports

తూతూ మంత్రంగా టాస్క్ ఫోర్స్ దాడులు…

తూతూ మంత్రంగా టాస్క్ ఫోర్స్ దాడులు... భరితెగించి జరుగుతున్న చైనా మంజా విక్రయాలు.. నిజామాబాద్, జనవరి 14 ( లోకంతీరు ) : మకర సంక్రాంతిని పురస్కరించుకొని నిజామాబాద్ నగరంలో గాంధీ చౌక్ ప్రాంతమంతా పతంగుల షాపులతో, జనాలతో రద్దీగా మారి…

నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే….

నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే ఎల్లారెడ్డి, జనవరి 14 ( లోకంతీరు ) :  ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగ…

మండల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు….

మండల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు  ఎల్లారెడ్డి, జనవరి 14 ( లోకంతీరు ) : ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కురుమ సాయిబాబా మండల ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ…

జీజీహెచ్ ఘటనలపై ప్రభుత్వం స్పందించాలి…..

జీజీహెచ్ ఘటనలపై ప్రభుత్వం స్పందించాలి - కనీస మౌలిక సౌకర్యాలు కల్పించాలి - సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ పార్టీ డిమాండ్ నిజామాబాద్, జనవరి 12 ( లోకంతీరు ) :  ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో తరచూ జరుగుతున్న వివాదాస్పద ఘటనలపై ప్రభుత్వం, జిల్లా అధికార…

అర్ధరాత్రి కారు చోరీ…. చాకచక్యంగా వ్యవహరించి దుండగులను పట్టుకున్న పోలీసులు

శుక్రవారం అర్ధరాత్రి కారు చోరీ...... నిజామాబాద్ , జనవరి 12 ( లోకంతీరు ) : నిజామాబాదులో శుక్రవారం బాధితుడు తన ఇంటిముందు పార్క్ చేసిన TS16FH5777 నెంబర్ గల కారును  చోరీ చేసినట్లు 3 వ టౌన్ ఎస్ఐ హరిబాబు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ప్రకారం…

శబరిమలలో అన్నదానంలో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే….

శబరిమలలో అన్నదానంలో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు   బాన్సువాడ, జనవరి 12 ( లోకంతీరు ) : కేరళల రాష్ట్రంలోని శబరిమల అయ్యప్ప స్వామిని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు శనివారం దర్శించుకున్నారు. అనంతరం భాగ్యనగర్ అయ్యప్ప…

పిట్లంలో ఎటిఎం చోరీ……

పిట్లంలో ఎటిఎం చోరీ బాన్సువాడ ,జనవరి 12 ( లోకంతీరు ) : ఎటిఎం దొంగలు రెచ్చిపోయారు.ఆదివారం తెల్లవారుజామున పిట్లం మండల కేంద్రంలోని ప్రధాన రహదారి ప్రక్కన ఉన్న SBI ఎటిఎం లో చోరికి పాల్పడ్డారు.ఎటిఎం ను ద్వంసం చేసి సుమారు 17 లక్షల నగదును…

భోగి మంటలో విద్యార్థినికి గాయాలు,రెండు కాళ్లు కాలిపోయిన వైనం ……

భోగి మంటలో విద్యార్థినికి గాయాలు...రెండు కాళ్లు కాలిపోయిన వైనం ...... - పట్టించుకోని యజమాన్యం.... నిజామాబాద్ , జనవరి 11(లోకంతీరు): నిజమాబాద్ నగరంలోని ఎస్ టి జీవియర్స్ పాఠశాలల్లో శనివారం సెలవు దినం అయినప్పటికీ సంక్రాంతి సంబరాలు…

ముగిసిన కాకతీయ విద్యాసంస్థల క్రీడోత్సవ్ సంబరాలు….

ముగిసిన కాకతీయ విద్యాసంస్థల క్రీడోత్సవ్ సంబరాలు - మూడు రోజులుగా కాకతీయ విద్యాసంస్థలలో  సంబరాలు - పోటీలలో గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేత - ముందస్తు సంక్రాంతి పండగ సంబరాలు  నిజామాబాద్, జనవరి 10 ( లోకంతీరు ) :   …

గంజాయి, డ్రగ్స్ ను నియంత్రించాలి….

గంజాయి, డ్రగ్స్ ను నియంత్రించాలి - డిచ్పల్లి ఎస్సై కి సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ వినతి నిజామాబాద్ రూరల్ /డిచ్పల్లి, జనవరి 10 ( లోకంతీరు ) :  డిచ్పల్లి మండలంలో గంజాయి,ఇతర మాదకద్రవ్యాలను నియంత్రించాలని డిచ్ పల్లి మండల ఎస్సై కి సీపీఐ…