Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

వినాయక మండపం గద్దెని కూల్చివేయడం పై ఫిర్యాదు కు స్పందించిన ఎస్సి,ఎస్టీ కమిషన్….

అధికారులతో సందర్చించిన ఎస్సి,ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో చీఫ్ , ఆగస్టు 18 ( లోకంతీరు ) : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బూడిదగడ్డబస్తి లోని 21వార్డ్ లో ఇటీవల దళితులు ప్రభుత్వస్థలం

వినాయక విగ్రహాలు ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి

విగ్రహాల ఏర్పాటు కు ఆన్లైన్ ద్వారా సమాచారం అందించాలి నిబంధనలకు లోబడి నడుచుకోవాలి : పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్.... ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో చీఫ్ , ఆగస్టు 18 ( లోకంతీరు ) : ఆగస్టు నెల 27న బుధవారం నాడు వినాయక

బీజేపీ వాళ్లు “ఓటు చోరీ” తో పాటు “యూరియా చోరీ”

- పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో చీఫ్ , ఆగస్టు 18 ( లోకంతీరు ) : తెలంగాణలో యూరియా కొరత వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులపై కాంగ్రెస్ ఎంపీలు న్యూ ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసి రైతుల గోడును బలంగా

ఎడపల్లిలో సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలు. . .

ఎడపల్లి , ఆగస్టు 18 ( లోకంతీరు ) : ఎడపల్లి మండల కేంద్రంలో సర్వాయి పాపన్న గౌడ్ గారి 375 వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది గౌడ సంఘ పెద్దలు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తితో ముందుకెళ్లాలి అని అన్నారు

కందకుర్తి గోదావరి బ్రిడ్జి మరియు పుష్కర ఘాట్లను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్ . . .

Police Commissioner inspects Kandakurthi Godavari Bridge and Pushkara Ghats . . . ఎడపల్లి , ఆగస్టు 18 ( లోకంతీరు ) : సోమవారం బోధన్ డివిజన్ పరిధిలోని రెంజల్ మండలం లోని కందకుర్తి గ్రామ సమీపంలో గల కందకుర్తి గోదావరి

బెల్లంపల్లి రాంనగర్ బ్రిడ్జిని సందర్శించిన సబ్ కలెక్టర్ మనోజ్

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో చీఫ్ , ఆగస్టు 18 ( లోకంతీరు ) : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని హనుమన్ బస్తీ రాంనగర్ బిర్జి ని సోమవారం నాడు బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ పరిస్థితిని సమీక్షించి మున్సిపల్ అధికారుతో

తెలంగాణ రాష్ట్రంలోని యువకులను, ప్రజలను, మహిళలను, మోసం చేస్తూన్న కాంగ్రెస్ ప్రభుత్వం…..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో చీఫ్, ఆగస్టు 18 ( లోకంతీరు ) : రాజీవ్ యువ వికాసం పేరుతో తెలంగాణ నిరుపేద లక్షలాదిమంది యువకులను మోసం చేసి కొన్ని నెలలుగా ఆశ పెడుతూ ఉసురుమనిపిస్తున్నారు తప్ప ఇప్పటివరకు ఏ ఒక నిరుపేద యువకునికి రాజీవ్

ప్రైవేట్ వైద్యం ప్రాణాలతో చెలగాటమా..?

నిద్రపోతున్న అధికార యంత్రాంగం విచ్చలవిడిగా రెచ్చిపోతున్న ప్రైవేటు ఆసుపత్రులు జిల్లా అధికారుల పర్యవేక్షణ లోపమేనా కామారెడ్డి ప్రతినిధి , ఆగస్టు 18 ( లోకంతీరు ) : కామారెడ్డి పట్టణ కేంద్రంలో ప్రైవేటు ఆసుపత్రుల ఆగడాలకు

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వివిధ గ్రామాలలో భూమి పూజ….

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వివిధ గ్రామాలలో భూమి పూజ ఎడపల్లి, ఆగస్టు 10 ( లోకంతీరు ) :  నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారు మంజూరు చేసిన ఎంపీ ల్యడ్స్ నిధులతో ఆదివారం రోజున బోధన్ మండలంలోని మినార్ పల్లి లోని సేవాలాల్…