Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

ఎడపల్లి మండల కేంద్రంలోని అంగన్వాడి కేంద్రాల తనిఖీ…..

ఎడపల్లి మండల కేంద్రంలోని అంగన్వాడి కేంద్రాల తనిఖీ ఎడపల్లి ఆగస్టు 01 ( లోకంతీరు ) :  ఎడపల్లిమండల కేంద్రంలోని నయా బాధి అంగడి బజార్ ఉన్న మూడవ నంబరు అంగన్వాడి కేంద్రంలో గురువారం అక్రమంగా అంగన్వాడి సరుకులను తరలిస్తుండగా కాలనీ యువకులు…

ఎడపల్లి మండల కేంద్రంలో ఘనంగా జన్మదిన వేడుకలు….

ఎడపల్లి మండల కేంద్రంలో ఘనంగా జన్మదిన వేడుకలు ఎడపల్లి, ఆగస్టు 01( లోకంతీరు ) : ఎడపల్లి గ్రామానికి చెందిన టి రవీందర్ రెడ్డి (2000- 2001) ఎస్ ఎస్ సి బ్యాచ్ పుర విద్యార్థుల ఆధ్వర్యంలో టి రవీందర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ…

సీఎం కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి….

తెలంగాణ యూనివర్సిటీ కి నూతనంగా ఇంజనీరింగ్ కళాశాలఏర్పాటు - గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల చిరకాల కల నెరవేరింది - సంబరాలు జరుపుకున్న విద్యార్థులు నిజామాబాద్ రూరల్  , జులై 31 ( లోకంతీరు ) : నిజామాబాద్ జిల్లాలో 30 సంవత్సరాల చిరకాల కల…

బిఆర్ఎస్, బిజెపి తోడుదొంగలు…..

బిఆర్ఎస్, బిజెపి తోడుదొంగలు  -- బీసీలకు అన్యాయం చేసిన పార్టీ బి ఆర్ ఎస్  -- 30 లక్షలతో సొసైటీ గోదాం నిర్మాణానికి భూమి పూజా చేసిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ధర్పల్లి, జూలై 30 ( లోకంతీరు ) :  గత పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్,…

జానకంపేట్ బోధన్ మధ్య రైల్వే గేటు తాత్కాలికంగా మూసివేత….

జానకంపేట్ బోధన్ మధ్య రైల్వే గేటు తాత్కాలికంగా మూసివేత - వాహనదారులకు ప్రత్యామ్నాయ మార్గాలలో ప్రయాణ సూచన. . . ఎడపల్లి, జూలై 29 ( లోకంతీరు ) : జానకంపేట్ బోధన్ మధ్య రైల్వే లైన్ మరమ్మత్తుల నేపథ్యంలో రైల్వే అధికారులు కీలక నిర్ణయం…

అరిగోస పడుతున్న డబల్ బెడ్ రూమ్ బాధితులు…..

అరిగోస పడుతున్న డబల్ బెడ్ రూమ్ బాధితులు ఎడపల్లి, జూలై 30 ( లోకంతీరు ) :  నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో గల తానాకాలన్ గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ లో నివాసం ఉంటున్న జనాలు అరిగోస పడుతున్నారు. వివరాల్లోకెళ్తే తానాకాలన్ గ్రామంలోనీ…

ఆదివాసులను రాజకీయంగా చైతన్యం చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ….

ఆదివాసులను రాజకీయంగా చైతన్యం చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం  -- తెలంగాణ ఆదివాసి కాంగ్రెస్ బినియది కార్యకర్తల సమ్మేళన్ -  కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి నిజామాబాద్, జూలై 29 ( లోకంతీరు ) : ఆదివాసులను రాజకీయంగా…

క్రీడామైదాన నిర్మాణం కొరకు వినతి….

క్రీడామైదాన నిర్మాణం కొరకు వినతి నిజామాబాద్ అర్బన్,  జులై 29 ( లోకంతీరు ) : నిజామాబాద్ జిల్లా క్రీడాకారుల కోసం క్రీడామైదనాం నిర్మించాలని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ నీ జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య…

ఏక కాలంలో పట్టుబడ్డ కార్మిక శాఖ అధికారులు….

మంచిర్యాల జిల్లాలో ఎ.సి.బి దాడులు ఏక కాలంలో పట్టుబడ్డ ఇద్దరు అధికారులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో చీఫ్ , జూలై 18 ( లోకంతీరు) : మంచిర్యాల జిల్లాలో శుక్రవారం జరిపిన ఎ.సి.బి దాడుల్లో ఏక కాలంలో పట్టుబడ్డ ఇద్దరు అధికారులు…

టిప్పర్ ఢీ కొట్టడంతో వ్యక్తికి తీవ్ర గాయాలు…..

టిప్పర్ డి వ్యక్తికి తీవ్ర గాయాలు     నిజామాబాద్, జులై 18 ( లోకంతీరు ) : నిజామాబాద్ నగర శివారులో పెద్దమ్మ తల్లి రోడ్ నుండి ప్రక్కన గల అను అపార్ట్మెంట్ వెనుక మార్గం నుండి వెళ్తున్న TS16FA9465 నుంబరు గల పల్సర్ ద్విచక్ర వాహనం నకు అదే…