ఫార్మా కంపెనీ రగడ………..
ఫార్మా కంపెనీ రగడ.....
ఉద్యమం చేస్తామన్నా రైతులు...
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో, జనవరి 07 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రం రైతులు, గ్రామస్తుల నినాదాలతో మార్మోగింది. ఫార్మా కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతులు…