Take a fresh look at your lifestyle.

క్రికెట్ టోర్నీ రిజిస్ట్రేషన్లకు నవంబర్ 2 చివరి తేదీ….

క్రికెట్ టోర్నీ రిజిస్ట్రేషన్లకు నవంబర్ 2 చివరి తేదీ ఎడపల్లి, నవంబర్ 01 ( లోకంతీరు) :  సే నో టు డ్రగ్స్. సే ఎస్ టూ స్పోర్ట్స్ నినాదంతో బోధన్ రూలర్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నారు రూరల్ ఎస్సై…

తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొంటుంది……..

తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొంటుంది — కేంద్రం ఎలాంటి సాయం చేయడం లేదు ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి        ఇందల్వాయి/గన్నారం, అక్టోబర్ 31 ( లోకంతీరు ) : మోంతా తుఫాన్ ప్రభావంతో జిల్లాలో కురిసిన వర్షాల వల్ల వరి ధాన్యం తడిసిపోయినా…

లయన్స్ క్లబ్ ఆఫ్ ఎడపల్లి ఆధ్వర్యంలో కంటి పరీక్షలు….

లయన్స్ క్లబ్ ఆఫ్ ఎడపల్లి ఆధ్వర్యంలో కంటి పరీక్షలు ఎడపల్లి, అక్టోబర్ 31 ( లోకంతీరు ) :  లయన్స్ క్లబ్ ఆఫ్ ఎడపల్లి అద్వర్యం లో బొధన్ లయన్స్ కంటి హాస్పిటల్స్ వారి సహకారం తో ఎడపల్లి నయాబధి గ్రామం లో డయాబెటిక్ క్యాంప్ మరియు ఉచిత మొబైల్ కంటి…

ఇందిరమ్మ ఇండ్ల కోసం స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి…

ఇందిరమ్మ ఇండ్ల కోసం స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఇందల్వాయి/గన్నారం, అక్టోబర్ 31 ( లోకంతీరు ) : ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇల్లు లేని పేద కుటుంబాలకు స్వంత ఇల్లు కల నెరవేర్చే దిశగా ప్రభుత్వం దృఢంగా ముందుకు సాగుతోందని…

శ్రీకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెట్ల పంపిణీ….

శ్రీకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెట్ల పంపిణీ ఎడపల్లి, అక్టోబర్ 31( లోకంతీరు ) : ఎడపల్లి మండలం కుర్నపల్లి ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం శ్రీ కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థుల కోరిక మేరకు మధ్యాహ్న భోజనంతోపాటు అల్పాహారం…

జానకంపేట జిల్లా పరిష త్ ఉపాధ్యాయునికి పదవి విరమణ

జానకంపేట జిల్లా పరిష త్ ఉపాధ్యాయునికి పదవి విరమణ ఎడపల్లి, అక్టోబర్ 31 ( లోకంతీరు ) : ప్రభుత్వ ఉద్యోగ విధుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ పదవీ విరమణ తప్పనిసరి అని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ తో పాటు పి ఆర్ టి యు (టి ఎస్) జిల్లా…

ఏక్తా దివస్ సందర్భంగా ఎడపల్లిలో టూ కే రన్…..

ఏక్తా దివస్ సందర్భంగా ఎడపల్లిలో టూ కే రన్ ఎడపల్లి, అక్టోబర్ 31( లోకంతీరు ) :  భారత మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని ఎడపల్లిలో భారీ ర్యాలీ నిర్వహించారు. బోధన్ గ్రామీణ సిఐ విజయ్ బాబు నేతృత్వంలో గ్రామంలో…

నేడు ఎడపల్లిలో టూ కె రన్…..

నేడు ఎడపల్లిలో టూ కె రన్ ఎడపల్లి, అక్టోబర్ 30 ( లోకంతీరు ) : స్వతంత్ర సమరయోధుడు, జాతీయ నాయకులు సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతి సందర్భంగా రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని ఎడపల్లి పోలీసుల ఆధ్వర్యంలో ఈనెల 31 శుక్రవారం నిర్వహిస్తున్నట్లు…

2025 చెకుముకి సంబరాలు

జన విజ్ఞాన వేదిక తెలంగాణ ఆధ్వర్యంలో 2025 చెకుముకి సంబరాలు  నిజామాబాద్ అర్బన్, 30( లోకంతీరు ) : 2025 సంవత్సరానికి సంబంధించిన చెకుముకి సైన్స్ సంబరాలను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. వచ్చే నెల నవంబర్ 7న పాఠశాల స్థాయి, నవంబర్ 21న…

జానకంపేట్ లో వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్….

జానకంపేట్ లో వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ ఎడపల్లి, అక్టోబర్ 30 ( లోకంతీరు ) :  ఎడపల్లి మండలం జానకంపేట సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి గురువారం ఆకస్మికంగా…