Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

బి.ఆర్. ఎస్ నాయకుడి తండ్రి మృతికి సంతాపం తెలిపిన మాజీ ఎం.ఎల్.ఎ దుర్గం చిన్నయ్య….

బి.ఆర్. ఎస్ నాయకుడి తండ్రి మృతికి సంతాపం తెలిపిన మాజీ ఎం.ఎల్.ఎ దుర్గం చిన్నయ్య ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో చీఫ్,  జూలై 16 ( లోకంతీరు  ) : మంచిర్యాల జిల్లా పాత బెల్లంపల్లి కి చెందిన బి.ఆర్.ఎస్ నాయకుడు పెట్టాం రాజమల్లు తండ్రి పెట్టాం…

మాల మహానాడు కమిటీ ఆద్వర్యంలో బెల్లంపల్లి నూతన మున్సిపల్ కమిషనర్ కు సన్మానం……

మాల మహానాడు కమిటీ ఆద్వర్యంలో బెల్లంపల్లి నూతన మున్సిపల్ కమిషనర్ కు సన్మానం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో చీఫ్ , జూలై 16 ( లోకంతీరు ) : మాల మహానాడు బెల్లంపల్లి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి నూతన మున్సిపల్ కమిషనర్ గా ఇటీవల పదవి…

అర్హత గల రికార్డ్ అసిస్టెంట్లకు, జూనియర్ అసిస్టెంట్ ప్రమోషన్ ఇప్పిస్తానని హామీ……

అర్హత గల రికార్డ్ అసిస్టెంట్లకు, జూనియర్ అసిస్టెంట్ ప్రమోషన్ ఇప్పిస్తానని హామీ...... నిజామాబాద్, జులై 05 ( లోకంతీరు ) :   గత కొన్ని సంవత్సరాల నుండి రికార్డు అసిస్టెంట్లకు ప్రమోషన్ లేకపోవడం వలన చాలామంది రికార్డ్ అసిస్టెంట్ గానే రిటైర్డ్…

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ….

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ  👉ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఇంటి వద్ద ముగ్గు వేసి మార్కింగ్ 👉 డివిజన్ అధ్యక్షులు కందికంటి నరేందర్ గౌడ్  నిజామాబాద్ అర్బన్ , జూన్ 27 ( లోకంతీరు ) :నిజామాబాద్ నగరంలోని 35వ డివిజన్ కు చెందిన…

ఏకగ్రీవంగా వీడిసి కమిటి ఎన్నిక…..

ఏకగ్రీవంగా వీడిసి కమిటి ఎన్నిక - పోటీతత్వంతో గ్రామాభివృద్ధికి పాటుపడుతాం తానుర్  , జూన్ 27 ( లోకంతీరు )  : పోటీతత్వంతో ముందుకు వెళ్లి గ్రామాభివృద్ధికి పాటు పడతామని నూతనంగా ఎన్నికైన బోసి వీడిసి కమిటీ సభ్యులు అన్నారు.గురువారం రాత్రి…

మత్తు పదార్థాలతో మానవ మనుగడకు ముప్పు ఎస్సై వంశీకృష్ణారెడ్డి….

మత్తు పదార్థాలతో మానవ మనుగడకు ముప్పు ఎస్సై వంశీకృష్ణారెడ్డి ఎడపల్లి, జూన్ 26 ( లోకంతీరు) :  యువత మాదకద్రవ్యాలకు బానిసలై తమ విలువైన జీవితాలను కోల్పోతుండడం పట్ల ఎడపల్లి ఎస్సై వంశీకృష్ణారెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఈ ప్రమాదకరమైన…

మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి….

మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి - యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ వారోత్సవాల్లో సీపీ పి. సాయి చైతన్య. నిజామాబాద్, జూన్ 26 ( లోకంతీరు ) : యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ వారోత్సవాల సందర్భంగా నిజామాబాదు పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, ఐ.పీ.ఎస్ స్కూల్…

ఎడపల్లి మండలంలో భారీ వర్షం ప్రయాణికులకు ఇబ్బంది…

ఎడపల్లి మండలంలో భారీ వర్షం ప్రయాణికులకు కొంత ఇబ్బంది ఎడపల్లి, జూన్ 26 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలం లోబుధవారంరాత్రి నుండి గురువారం తెల్లవారుజామువరకు కురిసిన భారీ వర్షానికి ఎడపల్లి మండలం లో 82శాతం వర్ష పాఠం నమోదు అయినట్లుతాహాసిల్ధార్…

సీజనల్ వ్యాధుల నివారణపై అవగాహన సదస్సు….

సీజనల్ వ్యాధుల నివారణపై అవగాహన సదస్సు ఎడపల్లి  జూన్ 26 ( లోకంతీరు ) : వర్ష కాలం ప్రారంభమైన నేపథ్యంలో జూన్ జూలై మాసాలలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా ఎడపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వైద్య…

పసుపు బోర్డు కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి తరలిరండి….

పసుపు బోర్డు కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి తరలిరండి - తెలంగాణ పసుపు రైతుల సంఘం పిలుపు ఆర్మూర్, జూన్ 26 ( లోకంతీరు ) :  నిజామాబాద్ కేంద్రంలో జూన్ 29 న జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించడానికి విచ్చేస్తున్న కేంద్ర…